టీనేజర్స్ వాక్సినేషన్ పై హరీశ్ సీరియస్

టీనేజర్స్ వాక్సినేషన్ పై హరీశ్ సీరియస్

సంగారెడ్డిలో జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో DMHO పై ఫైర్ అయ్యారు మంత్రి హరీశ్ రావు. జిల్లాలో టీనేజర్స్ 80వేల మంది ఉంటే మొదటి రోజు కేవలం 191మందికి మాత్రమే వాక్సిన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత జిల్లాలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల్ని విజిట్ చేశారు.