టోక్యో: కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉన్నా.. టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు దూసుకెళ్తున్నారు. మెగా ఈవెంట్ కు వచ్చే ముస్లిం అథ్లెట్లు , కోచ్లు, సహాయక సిబ్బంది ప్రార్థనలు చేసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మొబైల్ మసీదులను సిద్ధం చేస్తున్నారు. ట్రక్ వెనుక భాగంలోని కంటైనర్లలో ఒకేసారి 50 మంది ప్రార్థన చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అథ్లెట్స్ విలేజ్ల్లో అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని క్రీడా ప్రాంగణాలతోపాటు హోటల్స్ లో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు తగిన వసతులు లేవు. అలాంటి ప్రదేశాల్లో ఈ ట్రక్స్ ను ఉంచనున్నారు. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ మొబైల్ మసీదులు టోక్యో వీధుల్లో సంచరించనున్నాయి.
మొబైల్ మసీదు.. ఒకేసారి 50 మంది ప్రార్థన చేయొచ్చు
- ఆట
- February 7, 2020
లేటెస్ట్
- ఇండియా ఫ్రీడం కోసం పోరాడిన ఐర్లాండ్ మహిళ
- లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో నర్సింగ్డే
- కాల భైరవ ఆలయంలో వైశాఖ మాస పూజలు
- కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటా.. : వెలిచాల రాజేందర్ రావు
- ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత
- జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు
- జగిత్యాలలో తగ్గిన మిర్చి ధర
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు