నల్గొండ

18వేల కోట్లిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటం: కేటీఆర్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆ సక్తికర ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రధాని మోడీ 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్

Read More

బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి నష్టం: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు: నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడని మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై వ

Read More

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం వల్లనే అభివృద్ధిని కోల్పోయారు : మంత్రి ఎర్రబెల్లి

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గంలో ప్రతి

Read More

కేసీఆర్ కురుమలను మోసం చేసిండు

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని తెలంగాణ కురుమ సంఘం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి విజయం కోసం తామంతా శ్రమిస్తామని స్పష్టం చేసింది. ముఖ్

Read More

కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటడు... కానీ రాజగోపాల్ ఉండడు : మంత్రి తలసాని

కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటడు... అదే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఇక్కడుండడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్ల

Read More

కేసీఆర్ ప్రజలను తాగుబోతుల్ని చేస్తుండు : ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్

Read More

మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది : రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల ప్రజ

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ 70 వేల కోట్ల రూపాయలు మింగిండు

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ రూ.70,000 కోట్లు మింగిండని మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం

Read More

మునుగోడులో గడప గడపకి బీజేపీ ప్రచారం

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు.. హోరా హోరీగా ప

Read More

సౌకర్యాలు కల్పించే నాయకులే ఓట్ల కోసం రావాలె : ప్రజలు

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉపఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో

Read More

వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కమలదళంలో చేరేందుకు మొగ్గుచూపుతు

Read More

రాష్ట్రాభివృద్ధి  టీఆర్ఎస్ తోనే సాధ్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మునుగోడు

Read More

ఎన్నికల ప్రచారంలో రాజ గోపాల్ రెడ్డి సతీమణి

నల్లగొండ జిల్లా మునుగోడు బైపోల్లో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు గడప గడపకూ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇయ్యాళ&nb

Read More