దేశం
యాభై ఏళ్లనాటి గోడ కూలి.. 8 మంది చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం విషదరమైన ఘటన చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలో 50 ఏళ్లనాటి గోడ కూలి 8 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు చి
Read Moreఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఇటావా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రాయ్బరే
Read Moreమరో కోచింగ్ సెంటర్ నిర్వాకం.. ప్రమాద బారినపడ్డ సివిల్స్ అభ్యర్థులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని గోమతి నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఇద్దరు సివిల్స్ అభ్యర్థులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. శనివారం రాత్రి
Read Moreబిహార్లో అంబుజా సిమెంట్ కొత్త ప్లాంట్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్కు చెందిన అంబుజా సిమెంట్
Read Moreకోర్టులోనే ఐఆర్ఎస్ అధికారిపై కాల్పులు.. చండీగఢ్లో అల్లుడిని చంపిన మామ
చండీగఢ్: పంజాబ్లోని చండీగఢ్లో ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్(ఐఆర్ఎస్)ని
Read Moreసోమాలియాలో టెర్రర్ దాడి.. 32 మంది మృతి.. మరో 63మందికి గాయాలు
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శుక్రవారం రాత్రి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. అత్యంత రద్దీగా ఉండే సముద్రతీరంలోని లిడో బీచ్ హోటల్&
Read Moreటెర్రరిస్టులకు సహకరించిన ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వం తొలగించిన వ
Read Moreమోస్ట్ పాపులర్ నేతగా మళ్లీ మోదీ.. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీడర్ గా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వ
Read Moreతెలుగు యాత్రికులను రక్షించండి
అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశం న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలతో కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రక్షించాలని కే
Read Moreప్రాణాలకు తెగించి.. ఆరుగురిని కాపాడిన్రు
దట్టమైన అడవి.. ఎత్తయిన కొండలు.. విడువకుండా పట్టిన ముసురు.. వయనాడ్ అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చ
Read More350కి పైగా చావులు.. ఇంకా 200 మంది మిస్సింగ్.. వయనాడ్లో ఐదో రోజూ సహాయక చర్యలు
తిరువనంతపురం: వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు తుది దశకు చేరాయని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. శనివారం ఉదయం తిర
Read Moreభారత్ ఇప్పుడు ఆహార మిగులు దేశం
ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారం చూపే స్థాయికి ఎదిగాం: మోదీ పాలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో నంబర్ 1గా ఉన్నం వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సులో
Read Moreతెల్లారేసరికి ఊరే లేదు.. క్లౌడ్ బరస్ట్తో మూడు జిల్లాల్లో విధ్వంసం
షిమ్లా/రాంచీ/జైపూర్/కోల్ కతా: హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ పెను విధ్వంసాన్ని సృష్టించింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో ఊళ్లకు ఊళ్లే వరదలో మ
Read More












