దేశం
బంగ్లాదేశ్లో మళ్లీ హింస 99 మంది మృతి
ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ నిరసనకారులు, రూలింగ్ పార్టీ సపోర్టర్ల మధ్య ఘర్షణ ఢాకా: బంగ్లాదేశ్ లో మళ్లీ హింస చెలరేగింది. ప్ర
Read Moreమధ్యప్రదేశ్లో గోడ కూలి 9 మంది పిల్లల మృతి
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. పాతకాలపు ఇంటి గోడ కూలిపోవడంతో తొమ్మిది మంది పిల్లలు మరణించారు.
Read MoreHarsh Goenka: ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటి ముందు రోడ్డుపై చిరుతపులి, బ్లాక్ పాంతర్.. వీడియో వైరల్..
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. కూనూరులోని
Read MoreVideo: కరోనా తర్వాత ఇలా చనిపోతున్నారేంటో.. ఈ స్కూల్ టీచర్ను చూడండి
కరోనా తర్వాత మనుషుల్లో ప్రాణ భయం మరింత పెరిగింది. రెప్పపాటు సమయంలో ప్రాణం గాల్లో కలిసిపోతున్న ఘటనలు పెరిగిపోతుండటమే ఇందుకు కారణం. అప్పటివరకూ ఆరోగ్యంగా
Read MoreViral Video: సెల్ఫీ తీసుకుంటూ యువతి లోయలోపడింది..తర్వాత ఏమైందంటే..
స్మార్ట్ ఫోన్లు వచ్చినంక సెల్ఫీ చాలా ఫేమస్ అయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫంక్షన్లు అయినా.. ప్రయాణంలోనూ.. విహార యాత్రలో సరదాగా సెల్ఫీలతో దిగు
Read Moreహిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్తో.. రెండు బ్రిడ్జీలు కొలాప్స్
హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ తో భారీ నష్టం జరిగింది. పెద్దఎత్తున వరదలు సంభవించడంతో.. మనాలి, లేహ్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లహౌల్, స్పిత
Read Moreవయనాడ్లో రెస్క్యూ కొనసాగుతోంది.. తవ్వినకొద్దీ శవాలే
కేరళ వయనాడ్ లో రెస్క్కూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు మెప్పాడి, చూరల్ మల్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 350మందికిపైగా మరణిం
Read More2029లోనూ ఎన్డీయే సర్కారే : కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇండియా కూటమి ఎన్నికుట్రలు చేసిన 2029లోనూ మరోసారి ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి
Read Moreకేరళ విపత్తు: విరాళం ప్రకటించిన అల్లు అర్జున్
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ విపత్తుపై పాన్ ఇండ
Read Moreజాతీయ విపత్తుగా వయనాడ్ విషాదం! కేంద్ర మంత్రి సురేష్ గోపి చర్చలు
కేరళ వయనాడ్ లో రెస్క్కూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 350మందికిపైగా చనిపోగా.. 2వందల మంది ఆచూకీ దొరకడం లేదు. కొండచరియలు విరిగిపడిన ముండక్కైలోన
Read Moreయాభై ఏళ్లనాటి గోడ కూలి.. 8 మంది చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం విషదరమైన ఘటన చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలో 50 ఏళ్లనాటి గోడ కూలి 8 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు చి
Read Moreఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఇటావా నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రాయ్బరే
Read Moreమరో కోచింగ్ సెంటర్ నిర్వాకం.. ప్రమాద బారినపడ్డ సివిల్స్ అభ్యర్థులు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని గోమతి నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఇద్దరు సివిల్స్ అభ్యర్థులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. శనివారం రాత్రి
Read More












