నిజామాబాద్

ఆహారం కోసం గ్రామాల్లోకి చిరుతలు

జనావాసాల్లో కదలికలు, పశువులపై దాడులతో భయం.. బోన్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజల డిమాండ్​ ఉమ్మడి జిల్లాలో బాగా వృద్ధి చెందాయంటున్న ఆఫీసర్లు

Read More

కేరళలో పడవ ప్రమాదం..కామారెడ్డి వాసి మృతి

కేరళ పున్నమడ సరస్సులో బోట్ మునిగిన ఘటనలో కామారెడ్డి వాసి మృతి చెందాడుఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని స్ధానికులు కాపాడారు. స్థానిక అలప్పుజా . ఆ

Read More

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆపినందుకు బీజేపీ నేత అరెస్ట్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మానేరువాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక లారీలను బీజేపీ నేత గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అడ్డుకున

Read More

కామారెడ్డిలో మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా జోలె పట్టి రైతుల భిక్షాటన

ఆఫీసర్లు పట్టించుకోవట్లేదంటూ దున్నపోతుపై నీళ్లు పోస్తూ ర్యాలీ అడుక్కున్న పైసలు తెచ్చి మున్సిపల్ ​ఆఫీసు ముందు పోసిన్రు   కామారెడ్డిలో అన్నద

Read More

బెల్లంపల్లిలో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే హక్కు త

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అప్పుడు అలా..  ఇప్పుడు ఇలా.. ఎంతో చరిత్ర కలిగిన నిజామాబాద్‌‌ జిల్లా కలెక్టర్ కార్యాలయం కనుమరైంది. ప్రజలు, అర్జీదారుల సమస్యలకు పరిష్క

Read More

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : విఠల్‌‌రావు

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీ చైర్మన్‌‌ దాదన్నగారి విఠల్‌&z

Read More

షాపూర్​వీడీసీపై చర్యలు తీసుకోవాలె: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్ , వెలుగు : గ్రామం నుంచి ఒకే కులానికి చెందిన 80 కుటుంబాలను బహిష్కరించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ (వీడ

Read More

నిజామాబాద్ యువకుడి కిడ్నాప్ కథ సుఖాంతం

నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. కిడ్నాప్ చేసిన వాహన

Read More

నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం

నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని చితకబాది.. TS 29 C 6688 నంబరున్న క్రేటా కారులో గుర్తు తెలియని వ్యక్తులు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట నిజామాబాద్, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అవలంభిస

Read More

కామారెడ్డి జిల్లాలో ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఫైన్లు

ట్రాఫిక్ రూల్స్‌‌‌‌ పాటించని వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. రోడ్లపై ప్రతి రోజు వెహికల్స్ తనిఖీలు చేస్తూ భారీగా జరిమానాలు

Read More

పసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్

న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల

Read More