చెన్నై: తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆ రాష్ట్ర ప్రజలకు పొంగల్ గిఫ్ట్ ప్రకటించారు. బియ్యం, చక్కెర, పొడి ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు, చెరకుతో కూడిన బట్టల సంచిలో రూ.2,500 నగదు కూడా ఉంటుందని తెలిపారు. బియ్యం పొందే 2.06 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు పొంగల్ గిఫ్ట్ హాంపర్లు అందజేస్తామని చెప్పారు. సేలం జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఆయన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చినట్లు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పొంగల్ గిఫ్ట్ను ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.
పొంగల్ గిఫ్ట్ ప్రకటించిన తమిళ సీఎం
- దేశం
- December 19, 2020
లేటెస్ట్
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు