హెడ్మాస్టర్ కు కరోనా.. స్కూల్ మూసివేత

హెడ్మాస్టర్ కు కరోనా.. స్కూల్ మూసివేత

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది.స్కూల్స్ ఓపెన్ కావడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది.నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోని పలు స్కూళ్లో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు చోట్ల టీచర్లకు, పేరెంట్స్ కు కూడా పాజిటివ్ వచ్చింది. లేటెస్ట్ గా నాగోల్ జిల్లా పరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాలను మూసేశారు అధికారులు. మిగతా ఉపాధ్యాయులకు కూడా కరోనా  టెస్టులు చేస్తున్నారు వైద్యులు .