సోనియాకు పీవీ, గాంధీ గురించి మాట్లాడే హక్కు లేదు : కిషన్ రెడ్డి

సోనియాకు పీవీ, గాంధీ గురించి మాట్లాడే హక్కు లేదు : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా యూసుఫ్ గూడలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గతంలో పాలకులు గాంధీని మరిచిపోయారన్నారు. సోనియాకు పీవీ, గాంధీ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. నెహ్రు కుటుంబానికి దేశ ప్రజలు బుద్ది చెబుతున్నారన్నారు.