
CM KCR
పార్లమెంట్ కు మంత్రులు
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది జాతీయ రాజకీయాల్లోకి.. కొందరు ఎమ్మెల్సీలు కూడా హస్తినకే పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ మేరకు సంకేతాలు ఇవ్వనున్న కే
Read Moreఏప్రిల్ 23న చేవేళ్లకు అమిత్ షా.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23వ తేదీన చేవెళ్లకు రానున్నారు. ఈనెల 23న లక్ష మందితో చేవెళ్లలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. చేవెళ్ల బహిరంగ సభ
Read Moreవిశాఖ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనకుండా కేసీఆర్ పారిపోయారు : బండి సంజయ్
మొయినాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేష్టలతో
Read Moreవిశాఖ ఉక్కుపై ఉత్త మాటలె.. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనని తెలంగాణ
తమ బిడ్ కోసం టైమ్ ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి వినతి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చిన కేంద్రం సమయం ముగిసినా టెండర్లకు దూరంగానే సర్కారు
Read Moreఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ శాశ్వతంగా రద్దు
తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వేయిటేజీ రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జా
Read Moreకంటి వెలుగు కార్యక్రమాన్ని విమర్శిస్తూ డాక్టర్ సెల్ఫీ వీడియో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంపై ఓ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కంటి వెలుగు కార్యక్
Read Moreహైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూముల అర్రాస్
రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలకు పైనే ఇండ్ల స్థలాల పంపిణీని పూర్తిగా పక్కనపెట్టేసిన ప్రభుత్వం జాగాలు ఇవ్వాలని పోరాటానికి దిగుత
Read Moreదళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెట్టాలె : మల్లు భట్టివిక్రమార్క
పెద్దపల్లి జిల్లా : దళిత బంధు తరహాలో బీసీ బంధు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బడుగు
Read Moreసీఎం కేసీఆర్ ను తిడుతూ రాజకీయాలు చేస్తే సహించేది లేదు
తల్లాడ, వెలుగు: సీఎం కేసీఆర్ ను తిడుతూ రాజకీయాలు చేస్తే సహించేది లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం తల్లాడ లో సొసైటీ ఆధ్వ
Read Moreఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టుల సంతకాల సేకరణ
సూర్యాపేట, వెలుగు : ఉద్యమ కాలంలో కేసీఆర్ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ
Read Moreరాష్ట్రంలో పదింతల పంట పండిస్తున్నాం.. వరిసాగు భారీగా పెరిగింది: మంత్రి హరీశ్రావు
యాదాద్రి/చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో కంటే పదింతల పంట ఎక్కువగా పండిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇది మంత్రం వేసి మ్యాజిక
Read Moreకేసీఆర్ మోడల్ దేశాన్ని ఏం చేయనుంది?
రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, నేర చరిత్ర గల వారు, అవినీతిపరులైన అధికారులు, కార్పొరేటు విద్యా వైద్యం, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టు
Read Moreపొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అక్రమాలు, నేరాలపై సీబీసీఐడీ ఎంక్వైరీ
ఖమ్మం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అక్రమాలు, నేరాలపై సీబీసీఐడీ ఎంక్వైరీ జరిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల
Read More