
Hyderabad news
తిరుమల కొండపై కొట్టుకున్న డ్రైవర్లు : శివ అనే డ్రైవర్ మృతి
తిరుమలలో దారుణం జరిగింది.. పార్కింగ్ విషయంలో డ్రైవర్ల మధ్య మొదలైన గొడవ ఓ డ్రైవర్ మరణానికి కారణమయ్యింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 3
Read Moreక్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం ఎమ్మెల్యే వివేక్ కృషి చేశారు: ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామ
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు క్లోజ్.. 100 రోజుల పాటు 120 రైళ్ల దారి మళ్లింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొన్ని ప్లాట్ఫామ్లను తాత్కాలికంగా మూసివేశారు. ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్ఫామ్
Read Moreప్రభుత్వాన్ని కూలుస్తామంటే.. చేతులు కట్టుకుని ఎవరూ లేరు ఇక్కడ : కాంగ్రెస్ స్ట్రాంగ్ వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోం అని.. ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ
Read Moreఈడీ విచారణకు హాజరైన వాద్రా.. ఇది బీజేపీ ప్రతీకార చర్య అంటూ ఫైర్..
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది ఈడీ.. హర్యానాలోని ఓ ల్యాండ్ డీలింగ్ కి సంబందించిన కేసులో సమన్లు జార
Read Moreసైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్: మ్యాచ్ అవ్వని ఫింగర్ ప్రింట్స్.. వాట్ నెక్స్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచ
Read MoreViral Video: ఎంత కంగారుపడ్డార్రా.. కాసేపు అల్లకల్లోలం అయిపోయారు జనమంతా.. వీడియో మీరూ చూడండి..!
బెంగళూరు: సుమోల ఛేజింగ్లు, గాల్లో పల్టీ కొట్టడాలు వి.వి.వినాయక్ సినిమాల్లో చూసి ఉంటారు. సుమోలు కాదు గానీ బెంగళూరులో ఒక వాటర్ ట్యాంకర్ సినీ ఫక్కీలో పల
Read Moreవికారాబాద్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం..
వికారాబాద్ జిల్లా ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మంగళవారం ( ఏప్రిల్ 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని
Read Moreఏం జరుగుతోంది: అమెరికా, నేపాల్ దేశాల్లో.. ఒకేసారి రెండు భూకంపాలు
ప్రపంచంలో ఏం జరుగుతుంది.. ఎక్కడ చూసినా ఏదో ఒక విధ్వంసమే.. వారం, పది రోజులుగా అయితే భూకంపాలు భయాన్ని పుట్టిస్తున్నాయి.. మొన్నటికి మొన్న మయన్మార్, థాయ్
Read Moreచేగుంటలో డబుల్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన
మెదక్ (చేగుంట), వెలుగు: చేగుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పేదలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
Read Moreప్రజల సంక్షేమమే ఎజెండాగా పాలన : మంత్రి శ్రీధర్బాబు
అంబేద్కర్
Read Moreఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తాం : ఆది శ్రీనివాస్
విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల/వేములవాడవెలుగు: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్&zwnj
Read Moreరాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామ
Read More