Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల టైమ్
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడు
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్టంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
Read Moreఏపీలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీ
Read Moreఆంధ్రప్రదేశ్లో 40వేల ఏళ్ల క్రితంనాటి ఆస్ట్రిచ్ పక్షి గూడు
వడోదరలోని MS విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పక్షి గూడును కనుకొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియ
Read Moreఅమెరికాలో కాల్పులు..తెలుగు యువకుడి మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన
Read Moreజనసేన వేధింపులు భరించలేకున్నా.. మా కుటుంబాన్ని చంపేయండి: ముద్రగడ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై పందెం కాసి ఓడిపోయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి(ముద్రగడ పద్మనాభం)కి కష్టాలు తప్పట్లేదు. పిఠాపు
Read Moreఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న రాజకీయ ప్రస్థానం ఇదే..
ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ గొరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ప్రకటన చేశారు. నూ
Read Moreఅసెంబ్లీ గేటు తాకనియ్యమన్నరు.. అసెంబ్లీలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు ముంచెత్తారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు.ఏపీ 16 వ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రు
Read Moreవైసీపీ ఆఫీస్ కూల్చివేతపై మాజీ సీఎం జగన్ ట్వీట్
అమరావతి: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ద
Read More31 నెలల తర్వాత..అసెంబ్లీలోకి చంద్రబాబు
సంబురంగా ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణం హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు 31 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తన ఫ్యామిలీన
Read Moreతిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 15గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లె్క్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణ గ
Read Moreతాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత
తాడేపల్లిలోని వైఎస్సార్ సిపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. శనివారం (జూన్ 22) ఉదయం 5.30 గంటల నుంచే పోలీసులు సమక్షంలో కూల్చివ
Read Moreఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరుపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్
Read More












