Bjp
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
పరకాలలో జీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ.. గాయపడిన వారిని పరామర్శించడానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరంగల్ బయలుదేరారు. ఆయనను ఘట్కేసర్ ప
Read Moreహన్మకొండలో ఉద్రిక్తత.. బంద్కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్
పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ఇంటిపై దాడికి
Read Moreమా ఓపిక నశిస్తే మీరు బయట తిరగలేరు
ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నం విలువలతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నట్లు కామెంట్ హైదరాబాద్, వెలుగు: పరకాల ఎమ్మెల్యే ధర్మ
Read Moreరాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది
రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేవు
Read Moreకేసీఆర్ ఉద్యోగులకు చేస్తున్న అన్యాయంపై చర్చకు సిద్ధం
బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి పక్షపాతం వచ్చింది… పనితీరు మూర్ఛ వచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకులు మురళీధ
Read Moreజై భారత్.. జై శ్రీరాంతో పాటు జై కేసీఆర్ అనాలె
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జై భారత్.. జై శ్రీరాం అంటే తమకూ ఇష్టమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘‘జై భారత్.. జై శ్రీరాం.. జై అల్లా.. జ
Read Moreత్వరలో నిరుద్యోగ భృతి.. రేపోమాపో కేసీఆర్ అనౌన్స్మెంట్
ఇప్పటికే లక్షా 31 వేల జాబ్స్ భర్తీ చేసినం: కేటీఆర్ 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తం ప్రతిపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని ఫైర్
Read Moreడబుల్ బెడ్రూమ్లు సూడాల్నా.. రండి సూపిస్తం
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేదలపై ఒక్క రూపాయి భా
Read Moreపార్టీలకు అతీతంగా రామ మందిరం కోసం కదిలి రావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-బండి సంజయ్ హైదరాబాద్: అయోధ్య రామాలయానికి నిధి సేకరణ బీజేపీ కార్యక్రమం కాదని.. పార్టీలకు అతీతంగా రామ మందిరం కోసం కదిలిరావాల
Read Moreఢిల్లీలో మద్దతిస్తూ.. హైదరాబాద్లో విమర్శలా?
హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారాన్ని ప్రకటించడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన బాబా
Read Moreబీజేపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం ఆయన బీజేపీ కార్యాలయంలో గ
Read More













