Bjp
గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం
GHMC ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో డివిజన్లు గెలుచుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బ
Read Moreఇప్పటి వరకు బీజేపీ గెలిచిన స్థానాలు
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు… చంపాపేట హస్తినాపురం- సుజాతా నాయక్ సరూర్ నగర్- ఆకుల శ్రీవాణి
Read Moreకొనసాగుతున్న కారు జోరు
హైదరాబాద్: గ్రేటర్లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప
Read Moreటీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా మారింది.చాలా డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంది. డివిజన్ లో ఉన్న ఓట్ల కంటే బాక్స్ లో పోలైన ఓట్ల సంఖ
Read Moreటీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే
జీహెచ్ఎంసీ ఫలితాలపై కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా ఉందని ట్వీట్ చే
Read Moreనల్గొండను బంగారు తునక చేస్తన్నవ్.. ఏమైంది కేసీఆర్?
నల్గొండ: కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి రెండేళ్లు అయ్యిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డిసెంబర్ 03, 2018న
Read Moreగ్రేటర్లో టీఆర్ఎస్ తొలి గెలుపు
జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ విజయం సాధించారు. ఈ డివిజన్లో బీజేప
Read Moreగ్రేటర్ వార్: తొలిరౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తొలిరౌండ్ ఫలితాలు వచ్చేసరికి టీఆర్ఎస్ 26, బీజేపీ 20 డివిజన్లలో లీడ్ సాధించాయి. కుర్మగూడ, కిషన్బాగ్లలో ఎంఐఎం ఆధ
Read Moreగ్రేటర్ రిజల్ట్: పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందంజ
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు చెల్లని ఓట్లుగా తే
Read Moreఅర్ధరాత్రి సర్క్యులర్ ఏంది?.. అంతా గ్యాంబ్లింగ్
స్వస్తిక్ కాకుండా వేరే మార్కు ఉంటే ఎట్ల కౌంట్ చేస్తరు? కే సీఆర్ చెప్పినట్లు ఎస్ఈసీ పార్థసారథి చేస్తున్నడు సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఎంత
Read Moreకేంద్రంలో ఉన్నది మేమే..పోలీసులకు సంజయ్ వార్నింగ్
కార్యకర్తలను కొట్టింది లెక్క రాస్కుంటున్నం .. త్వరలోనే అప్పజెప్తం ఎస్ఈసీ, డీజీపీ కరెక్టుగ పని చేయాలె.. లేకుంటే ప్రజలే తిరగబడ్తరు మంత్రుల పైరవీలతో ప
Read Moreరెండు చోట్ల ఓటేశారంటూ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ కవిత రెండు చ
Read Moreజీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాని ఆరా.. బండి సంజయ్కు ఫోన్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. హైదరాబాద్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి ప్రధాని ఆరా తీశారని బండి
Read More












