గ్రేటర్ వార్: తొలిరౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం

గ్రేటర్ వార్: తొలిరౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తొలిరౌండ్ ఫలితాలు వచ్చేసరికి టీఆర్ఎస్ 26, బీజేపీ 20 డివిజన్లలో లీడ్ సాధించాయి. కుర్మగూడ, కిషన్‌బాగ్‌లలో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఉదయం నుంచి మందకోడిగా సాగిన ఓట్ల లెక్కింపు ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మొత్తంగా గ్రేటర్‌లో ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి.