Bjp
కేంద్రమంత్రి సంతకం ఫోర్జరీ : తెలంగాణ బీజేపీ నేతపై కేసు
కేంద్రంలో నామినేటెడ్ పోస్టులిప్పిస్తామని రూ. 2.10 కోట్లు వసూళ్లు చేయడంతో పాటు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై బీజే
Read Moreబీజేపీ నయా స్ట్రాటెజీ: 28 ఏళ్లకే లోక్ సభ ఎన్నికల బరిలో..
బెంగళూరు సౌత్ నుంచి 28ఏళ్ల యంగ్ అభ్యర్థిని లోక్ సభ బరిలో నిలిపింది బీజేపీ. తేజస్వి సూర్య అనే యంగ్ లాయర్ మొదటి నుంచి బీజేపీ లో క్రియాశీలంగా పనిచేస్తున్
Read Moreఎన్నికల్లో నన్నుపోటీ చేయొద్దన్నారు: మురళీ మనోహర్ జోషి
బీజేపీ పెద్దలు ఒక్కక్కరుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? లేక తప్పిస్తున్నారా? పార్టీ సీనియర్ నేత, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్ కే అద్వానీ,
Read Moreమోడీ ప్రజలకు చౌకీదార్ కాదు : కపిల్ సిబాల్
ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. ప్రధాని మోడీ ప్రజలకు చౌకీదార్ కాదన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజే
Read Moreబీజేపీలో చేరిన సినీనటి జయప్రద
సినీనటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీలో చేరారు. గతంలో యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున రెండుసార్లు గెలిచారు జయప్రద. సమాజ్ వాదీ పా
Read Moreరాజీవ్ హంతకుల విడుదలకు సంతకం ఎప్పుడో?
ఆ ఏడుగురు హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. నాలుగేళ్లనుంచో ఐదేళ్ల నుంచో కాదు. 20 ఏళ్లకు పైగా జైల్లోనే ఉంటున్నారు.సాదా సీదా కేసు కాదు. మాజీ
Read Moreవారి విజయమే ఓ రికార్డు
బంపర్ మెజారిటీతో లోక్ సభ ఎన్నికల్లో విక్టరీ పెద్ద సంఖ్యలో ఓటర్లుండే లోక్ సభ సెగ్మెంట్లలో గెలవడమే కష్టం . అలాంటిది కొందరు నాయకులు గెలవడమే కాదు.. తమ విజ
Read Moreటీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నా యమని ఆ పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు . ప్రజాదరణ, పోరాటపటిమ కలిగి న నాయకులకు బీజేపీఎప్పుడ
Read Moreరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,96,97,279
రాష్ట్రంలో 2 కో ట్ల 96 లక్షల 97 వేల 279 మందిఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు . వారిలో 1,49,19,751మంది పురుషులు
Read Moreలష్కర్ లో ఎగిరేది కాషాయ జెండానే : కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుందన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ కు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కిషన్ రెడ్డి
Read Moreటార్గెట్ … సౌత్
బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరును చెరిపేయడానికి పార్టీ హై కమాండ్ తాపత్రయపడుతోంది. సౌత్ లోనూ పాగా వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దేశవ్యాప్తం
Read Moreకేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మా పార్టీదే కీలక పాత్ర: నవీన్ పట్నాయక్
కేంద్రంలో ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే ఏ జాతీయ పార్టీకి మెజారిటీ లభించదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ రోజు భువనేశ్వర్ లో జరిగిన ఓ భ
Read Moreదేశం బాగుపడాలంటే మోడీ మళ్లీ రావాలి : నిర్మల సీతారామన్
హైదరాబాద్ : దేశం బాగుపడాలంటే మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండాలన్నారు.. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ నిస్వార్ధపరుడైన వ్యక్తి ప్రధానిగా ఉంటే
Read More













