Bjp
ఎకరాకు రూ.10 వేలిస్తాం..వరద బాధితులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
చనిపోయిన పశువులకు రూ. 50 వేలు జీవాలకు రూ. 5 వేల చొప్పున పరిహారం తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేస్తం తక్షణ సాయం కింద ఐదు
Read Moreఇల్లు కూలిపోయన వారికి ఇందిరమ్మ ఇళ్ళు .. వరదల్లో బురద రాజకీయాలు వద్దు
భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా,
Read Moreమోదీ అండ్ కంపెనీకి త్వరలోనే ఎగ్జిట్ డోర్: ఖర్గే
న్యూఢిల్లీ: మోసం ఒక్కటే బీజేపీ విధానమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ అండ్ కంపెనీకి జమ్మూకాశ్మీర్
Read Moreభారీ వర్షాలు.. తెలంగాణకు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఖమ్మం జిల్లా ప
Read Moreకోరుట్ల మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్
జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సి
Read Moreమళ్ళీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు...
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. గత నెలలో పెరిగిన గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగాయి. 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్
Read Moreరుణమాఫీపై ఆందోళన వద్దు... రైతులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా
కోల్ బెల్ట్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విజయవంతంగా రైతులకు రుణమాఫీ అమలు చేశామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రుణమాఫీ కాని
Read More2028లో అధికారంలోకి వస్తాం.. పాతబస్తీని ప్రక్షాళన చేస్తాం
ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తం.. ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం కాంగ్రెస్లో బీఆర్&
Read Moreనా జోలికొస్తే ఏ సీఎంనూ వదల..జైల్లో వేయిస్తా: కేఏ పాల్
సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది నెలల పాలనలో ఒక్క కొత్త కంపెనీని తీసుకురాలే..ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. &
Read Moreపెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో.. నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 8 వేల కోట్లతో రామగుండం జెన్కో లో సూపర్ క్రిటిక
Read Moreదోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచారు.. ప్రజల్లోకి ఏ మొఖం పెట్టుకుని వస్తవ్ కేసీఆర్
బీఆర్ఎస్ నేతలు దోచిన సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఏ మొహం పె
Read Moreమహిళల భద్రత కోసం కఠిన చట్టాలున్నాయి.. ప్రధాని మోడీ
ఢిల్లీలో జరిగిన న్యాయ సదస్సులో పాల్గొన్న మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రతపై సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొందని అన్నారు. దే
Read Moreతెలంగాణపై బాబువి పగటి కలలే..!
‘బుద్ధికి భూములేలాలని ఉంటే, వంతు.. వాకిలి ఊడ్వమంటుంది’ అని సామెత! బలహీనంగా ఉన్నచోట కంటే బలమైన చోట ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఏ రాజకీయ పార్టీ
Read More












