Bjp

మునుగోడులో 92శాతం పోలింగ్

మునుగోడులో చివరి రోజూ ఆగని ప్రలోభాలు మర్రిగూడెం, చండూర్​లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య కొట్లాట నియోజకవర్గంలోనే మకాం వేసిన నాన్​ లోకల్స్​

Read More

మునుగోడులో ఓటమి తప్పదని కేసీఆర్ కు అర్థమైంది: డీకే అరుణ

ప్రధాని గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావు ? హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పద

Read More

బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారింది: రాహుల్ గాంధీ

బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థగా మారిందని.. రాహుల్ గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు తెచ్చి నిరుద్యోగ సమస్య సృష్టించారని ఆయన విమర్శించారు. న

Read More

మునుగోడు ఎన్నికతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఖతం: బండి సంజయ్

హైదరాబాద్: నెల రోజులు విచ్చలవిడిగా  డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మంత

Read More

మునుగోడులో ముగిసిన పోలింగ్..క్యూలైన్లలో భారీగా ఓటర్లు

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరార

Read More

మునుగోడు బైపోల్ : సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు 77.55శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కు ఇంకా గంట మాత్రమే సమయం ఉంది.  5

Read More

మునుగోడు బైపోల్ : చండూరులో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ

మునుగోడు నియోజకవర్గం చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాన్ లోకల్ లీడర్స్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు అభ్

Read More

మునుగోడు : డబ్బులిస్తామని ముంబయి నుంచి పిలిపించిన్రు

మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఆందోళన  చేపట్టారు. ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు బస్ చార్జీలు ఇస్తామని నాయకులు ముంబయి&n

Read More

మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ

దామెరభీమపల్లిలో టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పలు వాహనాల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్త

Read More

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్: రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో ఎన్నికల వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడుకు ప్రజలకు అభివృద్ధి కావాలన్నారు. ధర్మం వైప

Read More

ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 

మునుగోడులో బై పోల్ ఓటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ లీడర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై దాడిని నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లావ్యాప్తం

Read More

ఈటలపై దాడులకు నిరసనగా ఆందోళన

మునుగోడులో ఓడిపోతామని తెలిసే పథకం ప్రకారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై దాడి చేశారని బీజేపీ నేతలు టీఆర్ఎస్​ లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా

Read More