Bjp
నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్రెడ్డి
నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ఇతర పార్టీల్లో
Read Moreఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం మరోసారి షోకాజ్ నోటీసు పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి
Read Moreఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్చుగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్
Read Moreజోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు BJP, TRS కుట్ర: రేవంత్
తెలంగాణలో యాత్ర ముగియనున్న సందర్భంగా 7న జుక్కల్లో రాహుల్ సభ ఏర్పాటు జోడో యాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేశాయన్న
Read Moreఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసిండు:బండి సంజయ్
లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా ఆడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాస
Read Moreపార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్ అనైతిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీతి, నిజాయితీ, పారదర్శకతతో కూడిన
Read Moreఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల
Read Moreఫాంహౌస్ కేసు : కాసేపట్లో బీజేపీ పిటిషన్పై హైకోర్టు విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారంటూ తమ పార్టీ ప్రత
Read Moreమునుగోడు ఉపఎన్నికలో 93.13 శాతం పోలింగ్
చెదురుమదురు ఘటనలు మినహా మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 93.13శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నియోజకవర్గంలో 2లక్షల 41వేల 8
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఖానాపూర్,వెలుగు: సదర్మాట్ కాల్వ తాత్కాలిక మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని, ఈ విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈనెల 17న రైతులతో కలిసి తామే ప
Read Moreకేసీఆర్లో ఫ్రస్ట్రేషన్ మొదలైంది : వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఓటర్లు కారుకు పంక్చర్ వేశారని బీజేపీ బైపోల్ ఇన్చార్జ్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుం
Read Moreఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలే: బండి సంజయ్
కేసీఆర్ జేబు మనిషిలా ఎన్నికల ప్రధాన అధికారి గులాబీ లీడర్లకు గులాంగిరీ చేసేటోళ్ల అంతు చూస్తం ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది
Read Moreఫామ్హౌస్ ఫైల్స్ సీబీఐకి పంపినం : సీఎం కేసీఆర్
జయప్రకాశ్ నారాయణ్ మాదిరి ఉద్యమిస్తం: కేసీఆర్ మా ఎమ్మెల్యేలను కొంటమంటే, ప్రభుత్వాన్ని కూలుస్తమంటే ఊరుకోవాల్నా? నిందితులు కేంద్ర హోంమంత్రి, ప్
Read More












