Bjp

ప్రధాని మోడీ రోడ్ షో..కిక్కిరిసిన జనం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రోడ్ షో  నిర్వహించారు. వాపిలోని కట్టుదిట్టమైన భద్రత నడుమ రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ రోడ్

Read More

ఎంపీ అర్వింద్ ను పరామర్శించిన తరుణ్ చుగ్

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ఘటనపై అర్వింద్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పరామర్శించారు. ఇవాళ ఆయన అర్వింద్ ఇంటిక

Read More

అర్వింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్

ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి కేసులో అరెస్టయిన గంటల్లోనే నిందితులకు బెయిల్ వచ్చింది. ఎనిమిది మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు నాంపల్లి కోర్టు బెయ

Read More

ఎంపీ అర్వింద్ ను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనపై బంజారాహిల్స్ లో ఎంపీ&n

Read More

కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ

మర్రి శశిధర్ రెడ్డిపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించారు. రాష్ట్ర బీజేపీ

Read More

ట్విట్టర్లో కాంగ్రెస్ ను తొలగించిన మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో Always Congress Man అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ

Read More

అర్హులందరికీ దళితబంధు ఇస్తాం : ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు వస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పథకం అమలు కోసం ఎవరై

Read More

నిజామాబాద్ బీజీపీ ఎంపీ అర్వింద్ కు టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీ

Read More

సిట్ నోటీసులపై హైకోర్టులో బీజేపీ పిటిషన్

సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, అడ్వొకేట్ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ పార్టీ ర

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్‌

నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో జోష్‌ మీదున్న బీజేపీ నాయకత్వం జిల్లాలో ‘ఆపరేషన్‌‌‌‌‌‌‌&zw

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సభ

Read More

మోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని

Read More

ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలని తనను అడిగినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించాలని పీసీసీ చీఫ్ రేవంత్&zwn

Read More