Bjp

ఆప్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసింహ సోలంకి బీజేపీకి రాజీనామా చేసి ఆమ్ ఆ

Read More

మోడీకి భయపడే కేసీఆర్  రావడం లేదు : వివేక్ వెంకటస్వామి

మోడీకి భయపడే.. సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతులకు యూరియా కొరత తీర్

Read More

తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా కేసీఆర్ శైలి: లక్ష్మణ్

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తుంటే...కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే ప్రధా

Read More

మూడు పార్టీల మునుగోడు ఆపరేషన్

మునుగోడులో ఒక పార్టీ దుర్యోధనుడిలా, మరో పార్టీ శల్యుడిలా, ఇంకో పార్టీ ధర్మరాజులా వ్యవహరించాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకే రాజనీతి. కాలంలో మాత్రమే తేడా! కాంగ్

Read More

మోడీ పర్యటనకు కేసీఆర్ ను పిలవాల్సిన అవసరం లేదు: ఎంపీ సోయం బాపురావు

ఆదిలాబాద్, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను పిలవాల్సిన అవసరం లేదని ఎంపీ సోయం బాపురావు అన్నారు.  గురువారం బీజేప

Read More

దేశ గొప్పదనాన్ని ప్రచారం చేయాలె : బీజేపీ లీడర్​ మురళీధర్​రావు

పరకాల, వెలుగు: సోషల్​ మీడియాలో భారతదేశ గొప్పదనాన్ని యువత పెద్దఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్​రావు కోరారు. గురువారం హనుమకొండ జిల్

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు

Read More

బీజేపీ కుట్రలు బయటపడ్తాయనే సిట్ విచారణ ఆపాలంటున్రు : హరీష్ రావు

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో బీజేపీ పట్టపగలే పట్టుబడిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ నేతలు సిట్ విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఈ

Read More

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు సంబంధించి స్వయంగా

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి సంబంధం లేదు : ఎంపీ అర్వింద్ 

నిజామాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని

Read More

ఆర్ఎఫ్ సీఎల్ అందుబాటులోకి వస్తే తక్కువ ధరలకే ఎరువులు :  వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా : రైతులకు మేలు చేసే ఆర్ఎఫ్ సీఎల్ (రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్) కంపెనీని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్

Read More

ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని చంచల్ గూడ జైలు నుండి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

Read More

మునుగోడు రిజల్ట్​పై నేను హ్యాపీ : రేవంత్​ రెడ్డి

మునుగోడు రిజల్ట్​పై నేను హ్యాపీ చుక్క మందుపోయకుండా 24 వేల ఓట్లు తెచ్చుకున్నం: రేవంత్​  కాంగ్రెస్​ ఓటమి.. టీఆర్​ఎస్​, బీజేపీ పతనానికి పునాద

Read More