bus accident
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంటలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమ
Read Moreప్యాట్నీ ఫ్లై ఓవర్ పై ఢీకొన్న రెండు కాలేజీ బస్సులు
సికింద్రాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్ పై ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన రెండు బస్సులు ఢీకొన్నాయి. CMR కాలేజీకి చెందిన రెండు బస్సులు విద్యార్థులను ఇంటిదగ్గర ఎక్
Read Moreడ్రైవర్ కు ఫిట్స్..క్వాలీస్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కామారెడ్డి : డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఎదురుగా వస్తున్న క్వాలీస్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు బైపాస్ నేషనల్ హైవే దగ
Read Moreలోయలోపడ్డ బస్సు.. ఆరుగురు మృతి
శ్రీనగర్: ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతిచెందిన సంఘటన జమ్మూకశ్మీర్ లోని రజౌరీ జిల్లాలో జరిగింది. దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ
Read Moreకాలేజీ బస్సు బీభత్సం- పెళ్లి కావాల్సిన జంట మృతి
మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట అర్ధాంతరంగా మృత్యుఒడిలోకి వెళ్లారు. బైక్పై వెళుతున్న వారిని ఓ కళాశాల బస్సు ఢీకొట్టడంతో.. యువకుడ
Read Moreచైనాలో ప్రమాదం.. 26 మంది సజీవదహనం
మధ్య చైనాలోని హ్యూనన్ ప్రావిన్స్ చాంగ్డె పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పర్యాటకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో
Read Moreజూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద స్కూటీని ఢీకొట్టిన బస్సు: యువకుడు మృతి
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద టూ వీలర్ ను ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబా
Read Moreనల్లగొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నల్లగొండ: జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు- టాటా ఏస్
Read Moreలోయలో పడ్డ బస్సు..ఆరుగురు మృతి
శ్రీనగర్ : ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ లో జరిగింది. ఉద్ధంపూర్ జిల్లా మజాల్తా దగ్గర ప్రయాణికులతో
Read Moreచైనాలో బస్సు ప్రమాదం: 20మంది మృతి
చైనా లోని ఓ మైనింగ్ టన్నెల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. నార్త్ చైనాలో ఉన్న జింక్, సిల్వర్ మైన్ లోకి 50మంద
Read Moreపొలంలోకి దూసుకెళ్లింది : పల్టీకొట్టిన RTC బస్సు
మిర్యాలగూడ : RTC బస్సు బోల్తాపడటంతో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో
Read Moreఝార్కండ్ లో బస్సు ప్రమాదం.. ఐదుగురి మృతి
ఝార్కండ్ లో బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నపిల్ల చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. డియోగర్
Read More