bus accident

శ్రీశైలం ఘాట్​ రోడ్​లో  బస్సు బోల్తా.. 20 మందికి  గాయాలు

శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలు కాగా.. పదిమందికి కాళ్లు,చేతులు విరిగినట్లు ప్రత

Read More

Maharashtra : తెల్లవారుజామున  ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి

మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో  ఏప్రిల్ 15 శనివారం రోజు  తెల్లవారుజామున  ఘోర బస్సు ప్రమాదం జరిగింది.   ప

Read More

లిక్కర్ స్కామ్‌‌లో కవిత ఇరుక్కుంటే మహిళలు నిప్పులు కురిపించాలా?

జగిత్యాల/కొండగట్టు, వెలుగు: 2018లో కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగి 68 మంది చనిపోయారని, కానీ బాధితులను ఇప్పటిదాకా కేసీఆర్ పరామర్శించలేదని బీజేపీ స్ట

Read More

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ

Read More

పాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం

కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించి

Read More

వర్షం ఎఫెక్ట్.. డివైడర్ ను ఢీకొన్న బస్సు

హైదరాబాద్ : అబిడ్స్ జీపీవో చౌరస్తాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురైంది. సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా

Read More

మధ్యప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు..స్పాట్ లోనే ఐదుగురు..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్-ఖాండ్వా రోడ్డులో బస్సులో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి

Read More

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన

Read More

చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని

Read More

రెండు బస్సులు ఢీ.. ఐదుగురు ప్రయాణికులు మృతి

హర్యానాలోని ఢిల్లీ-అంబాలా నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ

Read More

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తప్పిన భారీ ముప్పు

కమలాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సుపై కరెంట్​పోల్​విరిగిపడింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హనుమకొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గు

Read More

బస్సులో మంటలు.. 45 మంది మృతి

బల్గేరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్‌ ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 45 మంది మరణించారని అక్క

Read More

వికారాబాద్ లో బస్సు ప్రమాదం..30 మందికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మర్పల్లి మండలం కల్ఖోడా దగ్గర బస్సు  అదుపు తప్పి బోల్తా కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు

Read More