మధ్యప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు..స్పాట్ లోనే ఐదుగురు..

మధ్యప్రదేశ్లో లోయలో పడ్డ బస్సు..స్పాట్ లోనే ఐదుగురు..

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్-ఖాండ్వా రోడ్డులో బస్సులో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా..20మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 50మందికిపైగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. బైరవ్ ఘాట్ పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.