by-election
మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్
మునుగోడు డెవలప్మెంట్ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసం తీసుకునే చర్యలను వివరిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చే
Read Moreరాచరిక పాలన పోవాలంటే కేసీఆర్కు బుద్ది చెప్పాలె : రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో
Read Moreకేసీఆర్ నిజస్వరూపం తెలిసిపోయింది : విజయరామారావు
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ దుకాణం బంద్ అవుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ విజయ రామారావు జోస్యం చెప్పారు. మోసపూరిత హామీలతో ప్రజలను మ
Read Moreమునుగోడులో మంత్రులు మద్యం పంపిణీ చేస్తున్నరు: ప్రవీణ్ కుమార్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులు ఓటు వెయ్యకుంటే
Read Moreరాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ స్కీంలు ఆగిపోతాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగ
Read Moreకాంగ్రెస్ పని అయిపోయింది:కేఏ పాల్
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో తాను గెలిస్తే వచ్చే ఎన్ని
Read Moreకేసీఆర్ అందరి నెత్తిన రూ.లక్షన్నర అప్పు పెట్టిండు : కిషన్ రెడ్డి
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో ఐదు లక్షల కో
Read Moreపొలిటికల్ లీడర్లకు నిద్రలేకుండా చేస్తున్న సోషల్ మీడియా
ఫలానా వాళ్లు పార్టీ మారుతున్నారంటూ పోస్టులు వైరల్ అవుతుండడంతో లీడర్ల పరేషాన్ వివరణ ఇచ్చుకుంటున్న నేతలు యాదాద్రి జిల్
Read Moreఫ్లోరైడ్ మీద ఉద్యమం చేసిన : మాజీ ఎంపీ విజయశాంతి
చౌటుప్పల్, వెలుగు: నామినేషన్ సమయంలో బ్బెబ్బెబ్బె అన్న అభ్యర్థి కావాలో..ప్రజలకు సాయం చేసే రాజగోపాల్ రెడ్డి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని బీజేపీ సీనియ
Read Moreమునుగోడులో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రచారం
చౌటుప్పల్, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ లీడర్లు జబర్దస్త్ కామెడీ చేస్తున్నారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు
Read Moreఅభ్యర్థులను అడ్డుకుంటున్న ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కుతోంది. వివిధ పార్టీల క్యాడర్ మధ్య గొడవలు ముదురుతున్నాయి. ఎన్నికల ప్
Read Moreఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం
యాదాద్రి భువనగిరి జిల్లా: ఉప ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ అంతా రోడ
Read Moreట్రూప్ బజార్లో రూ.63 లక్షల స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్
హైదరాబాద్లో భారీ మొత్తంలో హవాలా సొమ్ము పట్టుబడింది. అబిడ్స్ ట్రూప్ బజార్ లో లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.63,50,000 డబ్
Read More