Central government

ఫైనాన్స్​ బిల్లులో సవరణ తెచ్చిన ​ మినిస్టర్​

న్యూఢిల్లీ: కొత్త ట్యాక్స్​ విధానం ఎంచుకున్న వారిలో రూ. 7 లక్షలకు మించి కొద్దిగానే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం రిలీఫ్​ ప్రకటించింది. నో–ట

Read More

కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత : లక్ష్మణ్

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు,  ఫిట్నెస్ చాలా ప్రాముఖ్యమైనవి, అమూల్యమైంది. ఆటలు జట్టుకు స్ఫూర్తిని ఇస్తాయి. వ్యూహాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనలను పె

Read More

ఓఆర్ఓపీ బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రానికి సీజేఐ ఆదేశం

న్యూఢిల్లీ: మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై గతం లో తామిచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని కేంద్రానికి సుప్రీం కోర్టు

Read More

కరోనా చికిత్సకు కేంద్రం గైడ్​లైన్స్​

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 918 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవార

Read More

తగ్గిన సర్కారు బ్యాంకుల ఎన్​పీఏలు

న్యూఢిల్లీ: పబ్లిక్​ సెక్టార్​ యూనిట్​(పీఎస్​యూ) బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి.  వీటి గ్రాస్​ఎన్​పీఏలు 5.53 శాతానికి తగ్గాయని కేంద్

Read More

పోయిన ఏడాది 3,502 కిలోల పసిడి స్వాధీనం

న్యూఢిల్లీ:  బంగారం స్మగ్గింగ్​ పోయిన ఏడాది దాదాపు 47 శాతం పెరిగిందని, 3,502 కిలోల పసిడిని స్వాధీనం చేసుకున్నామని కేంద్రం  ప్రకటించింది. &nb

Read More

సీఐఎస్ఎఫ్ జాబ్స్​లో రిటైర్డ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ : రక్షణ దళం నుంచి అగ్నివీరులను తక్కువ వయసులోనే బయటకు పంపించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైర్ అయిన అగ్నివీరులకు ఇటీవల బీఎస్&z

Read More

కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలే: కేంద్రం

‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుది అదే పరిస్థితి సీఎం లేఖ తప్ప నిర్దేశిత ఫార్మాట్​లో ప్రతిపాదన చేయట్లేదంటున్న ఎక్స్​పర్ట్స్​ హైదర

Read More

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది : హరీష్ రావు

తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దాన్యాగారంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని చెప్పారు. ఏపీలో 16 లక్షల

Read More

వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ జారీ

Read More

తెలంగాణకు రూ.2,682 కోట్లు

తెలంగాణకు రూ.2,682 కోట్లు 14వ విడత పన్నులను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు రూ.2,682 కోట్లను పన్నుల్లో వాటాగా కేంద

Read More

చార్‌ ధామ్‌ యాత్రికుల కోసం మూడంచెల ఆరోగ్య భద్రత

దేశవ్యాప్తంగా చార్‌ ధామ్ యాత్ర కోసం తరలివెళ్లే  భక్తుల  కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. &nb

Read More

ఏప్రిల్ 1 నుంచి గోల్డ్ కొనాలంటే కొత్త రూల్స్..

ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించాల్సిందే. లేదంటే ఇబ్బందుల్లో పడతారు. మార్చి 31 తరువాత బంగారం కొనుగోలు నిబంధనలలో కొన్ని &nb

Read More