Central government

ఆర్ఆర్ఆర్ సౌత్​కు గ్రీన్ సిగ్నల్..

ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ  హైదరాబాద్ – విజయవాడ హైవేను ఆరు లేన్లుగా

Read More

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి : ఆర్. గౌతమ్ కుమార్​ 

బోధన్, వెలుగు: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతమ్​ కుమార్​ డిమాండ్​ చేశారు.

Read More

పంటలకు మద్దతు ధర లభించేలా చట్టం తేవాలి : ఆకుల పాపయ్య

డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్య

Read More

ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించలే : సీపీఎం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్​ స్కీమ్​కు తాము వ్యతిరేకమని, మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించామని సీపీఎం శుక్రవారం తెలిపి

Read More

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు.

Read More

ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​

ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఘాజిపూర్ బార్డర్ వద్ద పోలీసులు చెక్​పోస్ట్ ఏర్పాటు చేశారు. ఒకసారి రెండు వెహికల్స్ మాత్రమే వెళ్లేందుకు వీలుగా బారికేడ్లు పెట

Read More

అసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త! : అర్జున్ ముండా

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్

Read More

కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :  గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా తమ పదేండ్ల పాలనలో ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘రో

Read More

బ్రెస్ట్ క్యాన్సర్​తో ఏటా 82 వేల మరణాలు ..తెలంగాణలో 3 వేలు

హైదరాబాద్, వెలుగు:   దేశంలో క్యాన్సర్‌‌ మహమ్మారి నానాటికీ విస్తరిస్తోంది. బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ వంటివి మహిళల ప్రాణాలు తీస్తున్నా

Read More

శక్తిమంతమైన ఇండియాకు.. బలమైన పునాది వేశాం: మోదీ

    ఆర్టికల్ 37‌‌0, ట్రిపుల్ తలాక్ రద్దు చరిత్రాత్మక నిర్ణయాలు     17వ లోక్​సభ చివరి రోజు సెషన్​లో ప్రధాని

Read More

ఢిల్లీలో మొన్న కర్నాటక.. నిన్న కేరళ, తమిళనాడు

కేంద్రంపై ప్రతిపక్షాల పోరాటం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నిధులు ఇస్తలేదు: కేజ్రీవాల్ కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతిన్నది: పినరయి

Read More

16న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి : నర్సింలు

కంది, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమాన్ని మరిచి  వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్

Read More

ఫిబ్రవరి 06 నుంచి.. రూ.29కే కేజీ బియ్యం

భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది.  2024 ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్

Read More