Central government

ఆధార్ కార్డుపై కేంద్రం గుడ్ న్యూస్: వేలిముద్రలు పడని వారికి ఐరీస్ స్కాన్

వేలిముద్రలు పడని వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. వేలిముద్రలు పడకుంటే.. ఐరీస్ స్కాన్( కళ్లు స్కాన్ ) ద్వారా ఆధార్ కార్డును పొందొచ్చని ప్రకటించిం

Read More

ఇథనాల్​ తయారీకి చెరకు వాడొద్దు : ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

చెరకు రసం,చక్కెర సిరప్‌‌‌‌పైనా నిషేధం 2023-24 సరఫరా సంవత్సరానికి వర్తింపు న్యూఢిల్లీ :  దేశీయ వినియోగానికి సరిపడా

Read More

డ్వాక్రా మహిళలకు డ్రోన్లు  .. కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడి

ఏడాదికి లక్ష ఆదాయం పొందే చాన్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి డ్రోన్లు.. వచ్చే రెండేండ్లలో 15 వేల సంఘాలకు అందజేత

Read More

మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాండప్‌‌ ఇండియా తోడు : గవర్నర్ తమిళిసై

న్యూఢిల్లీ, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా స్కీం దేశాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందించడంపై దృష్టి పె

Read More

టెస్లా వచ్చేస్తోంది.. త్వరలోనే కేంద్రంతో ఒప్పందం

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్​ కార్లు తయారు చేసే అమెరికా కంపెనీ టెస్లా ఇండియా రావడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే దిశగ

Read More

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ

Read More

బీఆర్‌‌ఎస్‌ మూడు ముక్కలైతది : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్/మర్రిగూడ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్  మూడు ముక్కలవుతుందని మునుగోడు కాంగ్రెస్  అభ్యర్థి కోమటిరెడ్డి ర

Read More

దుర్మార్గుల పాలనను తరిమికొట్టండి : ఆకునూరు మురళి

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నిసార్లు వీళ్లకు అవకాశం ఇవ్వాలి”అని రిటైర్డ్ ఐఏఎస్ ఆక

Read More

సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్

​ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​లో అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక్​ స్కూల్స్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా

Read More

చత్తీస్‌‌గఢ్‌‌లో అధికారమిస్తే..ఐదేండ్లలో నక్సలిజం అంతం చేస్తం: అమిత్ షా 

జష్‌‌పూర్ :  చత్తీస్‌‌గఢ్‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్

Read More

నారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం

మహిళా బిల్లును వెంటనే అమలుచేయాలని ఆదేశించలేం: సుప్రీం న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నారీ శక్

Read More

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర

Read More

గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్త నుంచి రూ.500 కోట్లు

గవర్నమెంట్ ఆఫీసుల్లో  చెత్తను అమ్మడం ద్వారా  కేంద్రం రూ.500 కోట్ల మేర ఆదాయం  సంపాదించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

Read More