Central government

టెస్లా వచ్చేస్తోంది.. త్వరలోనే కేంద్రంతో ఒప్పందం

న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్​ కార్లు తయారు చేసే అమెరికా కంపెనీ టెస్లా ఇండియా రావడానికి రెడీ అవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే దిశగ

Read More

కొత్త ఎక్సైజ్ పాలసీ మోసం: గెహ్లాట్

జైపూర్: కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. రాష్ట్రాలకు చెల్లించ

Read More

బీఆర్‌‌ఎస్‌ మూడు ముక్కలైతది : రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్/మర్రిగూడ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్  మూడు ముక్కలవుతుందని మునుగోడు కాంగ్రెస్  అభ్యర్థి కోమటిరెడ్డి ర

Read More

దుర్మార్గుల పాలనను తరిమికొట్టండి : ఆకునూరు మురళి

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల దుర్మార్గపు పరిపాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఎన్నిసార్లు వీళ్లకు అవకాశం ఇవ్వాలి”అని రిటైర్డ్ ఐఏఎస్ ఆక

Read More

సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్

​ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​లో అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక్​ స్కూల్స్ ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా

Read More

చత్తీస్‌‌గఢ్‌‌లో అధికారమిస్తే..ఐదేండ్లలో నక్సలిజం అంతం చేస్తం: అమిత్ షా 

జష్‌‌పూర్ :  చత్తీస్‌‌గఢ్‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్

Read More

నారీ శక్తి చట్టంలో ఆ భాగాన్ని కొట్టేయలేం : సుప్రీం

మహిళా బిల్లును వెంటనే అమలుచేయాలని ఆదేశించలేం: సుప్రీం న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నారీ శక్

Read More

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర

Read More

గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్త నుంచి రూ.500 కోట్లు

గవర్నమెంట్ ఆఫీసుల్లో  చెత్తను అమ్మడం ద్వారా  కేంద్రం రూ.500 కోట్ల మేర ఆదాయం  సంపాదించిందని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

Read More

ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు: వెరబెల్లి రఘునాథ్

నస్పూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. సోమవారం నస్ప

Read More

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమింగ్ కంపెనీలకు .. రూ. లక్ష కోట్ల ట్యాక్స్ నోటీసులు

న్యూఢిల్లీ: పన్ను ఎగవేసినందుకు  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ గేమింగ్ కంపెనీలకు  ఇప్పటి వరకు రూ. లక్షల కోట్ల ట్యాక

Read More

మరాఠా కులస్తులను ఓబీసీలోకి చేర్చాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: తెలంగాణలోని మరాఠాలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీలోకి చేర్చాలని ఎంపీ సోయం బాపురావు కోరారు. శుక్రవారం  బీజేపీ జిల్లా అధ్యక్షుడు

Read More

ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. దీపావళి బోనస్‌ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ, గ్రూప్‌ బీలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీప

Read More