Central government
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మ
Read Moreసెంట్రల్ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలి : తమిళిసై
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ను క్షేత్ర స్థాయిలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించార
Read Moreదేశంలో కొత్తగా 341 కరోనా కేసులు .. ముగ్గురు మృతి
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట కనుమరుగైన ఈ వైరస్ భయం జనాలకు మళ్లీ పట్టుకుంది.
Read Moreదరిద్రం వదిలింది: 2 వేల 500 లోన్ యాప్స్ రిమూవ్
ఢిల్లీ: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి 2,500 లోన్ యాప్ లను తొలగించినట్టు కేంద్రం వెల్లడించింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య
Read Moreబిగ్ బ్రేకింగ్ : టెలికాం, ఓటీటీ సర్వీసులపై ప్రభుత్వం ఆధిపత్యం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు2023ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరపునకేంద్ర &
Read Moreఅర్హులందరికీ కేంద్ర పథకాలు చేరాలి : అశ్విని శ్రీవాత్సవ్
డిచ్పల్లి, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్సంకల్ప్యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సెంట్
Read Moreయాదాద్రి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్పై ప్రచార యాత్ర
యాదాద్రి, వెలుగు: కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్పై చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర శనివారం యాదాద్రి జిల్లాలోని ముత్తిరెడ్డి గూడ
Read Moreవికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సక్సెస్ చేయాలె : పౌసుమి బసు
మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్
Read Moreజమ్మూ కాశ్మీర్కు వందే భారత్ రైలు
త్వరలోనే జమ్మూ కాశ్మీర్ కు వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు.. కాశ్మీర్&z
Read Moreఆధార్ కార్డుపై కేంద్రం గుడ్ న్యూస్: వేలిముద్రలు పడని వారికి ఐరీస్ స్కాన్
వేలిముద్రలు పడని వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. వేలిముద్రలు పడకుంటే.. ఐరీస్ స్కాన్( కళ్లు స్కాన్ ) ద్వారా ఆధార్ కార్డును పొందొచ్చని ప్రకటించిం
Read Moreఇథనాల్ తయారీకి చెరకు వాడొద్దు : ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
చెరకు రసం,చక్కెర సిరప్పైనా నిషేధం 2023-24 సరఫరా సంవత్సరానికి వర్తింపు న్యూఢిల్లీ : దేశీయ వినియోగానికి సరిపడా
Read Moreడ్వాక్రా మహిళలకు డ్రోన్లు .. కేంద్ర మంత్రి అనురాగ్ వెల్లడి
ఏడాదికి లక్ష ఆదాయం పొందే చాన్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి డ్రోన్లు.. వచ్చే రెండేండ్లలో 15 వేల సంఘాలకు అందజేత
Read Moreమహిళా పారిశ్రామికవేత్తలకు స్టాండప్ ఇండియా తోడు : గవర్నర్ తమిళిసై
న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా స్కీం దేశాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందించడంపై దృష్టి పె
Read More












