Central government

ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతుగా...కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

కోల్​బెల్ట్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కార్మిక సంఘా

Read More

శంభూ సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

న్యూఢిల్లీ: రైతులు తమ ఢిల్లీ చలో ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత శంభూ సరిహద్దు వద్ద నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు భ

Read More

కేంద్రం స్పందించడం లేదు.. ఢిల్లీకి వెళ్లి తీరుతం: రైతు సంఘం నేతల అల్టీమేటం

రైతుల డిమాండ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేసేందుకు వ్యూహాలకు పాల్పడుతోందని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. పంటలకు కనీస మద్ద

Read More

కేంద్రం సమగ్రశిక్షకు నిధులు పెంచలే

ఈ ఏడాది కూడా రూ.1913 కోట్లే కేటాయించిన కేంద్రం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి సమగ్ర శిక్ష(ఎస్ఎస్ఏ) ద్వారా ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ సారి పె

Read More

ఆర్ఆర్ఆర్ సౌత్​కు గ్రీన్ సిగ్నల్..

ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ  హైదరాబాద్ – విజయవాడ హైవేను ఆరు లేన్లుగా

Read More

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి : ఆర్. గౌతమ్ కుమార్​ 

బోధన్, వెలుగు: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఆర్.గౌతమ్​ కుమార్​ డిమాండ్​ చేశారు.

Read More

పంటలకు మద్దతు ధర లభించేలా చట్టం తేవాలి : ఆకుల పాపయ్య

డిచ్​పల్లి, వెలుగు: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్య

Read More

ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించలే : సీపీఎం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్​ స్కీమ్​కు తాము వ్యతిరేకమని, మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించామని సీపీఎం శుక్రవారం తెలిపి

Read More

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు.

Read More

ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​

ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఘాజిపూర్ బార్డర్ వద్ద పోలీసులు చెక్​పోస్ట్ ఏర్పాటు చేశారు. ఒకసారి రెండు వెహికల్స్ మాత్రమే వెళ్లేందుకు వీలుగా బారికేడ్లు పెట

Read More

అసాంఘిక శక్తులు చేరినయ్ జాగ్రత్త! : అర్జున్ ముండా

న్యూఢిల్లీ: రైతుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా చెప్పారు. చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్

Read More

కాంగ్రెస్ కంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చినం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :  గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా తమ పదేండ్ల పాలనలో ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘రో

Read More

బ్రెస్ట్ క్యాన్సర్​తో ఏటా 82 వేల మరణాలు ..తెలంగాణలో 3 వేలు

హైదరాబాద్, వెలుగు:   దేశంలో క్యాన్సర్‌‌ మహమ్మారి నానాటికీ విస్తరిస్తోంది. బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ వంటివి మహిళల ప్రాణాలు తీస్తున్నా

Read More