Congress
హమారా రాజీవ్ మహాన్: కంప్యూటర్ యుగానికి నాంది.. సెల్ ఫోన్ వ్యవస్థకు పునాది..
అతిపిన్న వయసులోనే భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశ భవిష్యత్కు
Read Moreజూన్ మొదటి వారం నుంచి..రేషన్కార్డుల దరఖాస్తుల పరిశీలన
ప్రస్తుతం మార్పులు, చేర్పులు కొనసాగిస్తున్న అధికారులు ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడి సిబ్బంది రాగానే ప్రక్రియ షురూ హైదర
Read Moreటీ-హబ్లో బ్యూటీస్ సందడి
వెలుగు హైదరాబాద్: మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మంగళవారం టీ–హబ్ లో సందడి చేశారు. కాంటినెంటల్ ఫినాలే పోటీల్లో భాగంగా పోటీదారులు రెండు బృందాలుగా ఏర్ప
Read Moreవైర్ల స్తంభాలకు టాటా.. స్మార్ట్ పోల్స్కు బాట.. గ్రేటర్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై జీహెచ్ఎంసీ ఫోకస్
ఇటీవల రివ్యూలోఆదేశించిన సీఎం త్వరలో విద్యుత్ అధికారులతో చర్చలు పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం
Read Moreకేసీఆర్ తో పాటు ఈటల, హరీష్ రావు కు ... కాళేశ్వరం కమిషన్ నోటీసులు .. వారిని విచారించాకే సర్కారుకు పూర్తి రిపోర్ట్
కేసీఆర్కు నోటీసులు మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటలకు కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కాళేశ్వరం కమిషన్ జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్ విచ
Read Moreజీవన్ రెడ్డి ఇప్పటికే 8 సార్లు ఓడిపోయిండు కాంగ్రెస్లో ఓటమికి కేరాఫ్ అడ్రస్ఆయనే: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్
సహనం కోల్పోయి మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు నేను ఇండిపెండెంట్కాదు జగిత్యాల: ‘ నేను ఇండిపెండెంట్కాదు. సేవ చేసే
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం, ఐటిపాములలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటుచేసిన "స్వచ్
Read Moreఆధునిక యుగపు మీర్ జాఫర్: రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తోన్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట
Read Moreకేసీఆర్, హరీశ్, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు : గడువు పెంచింది ఇందుకే..!
కాళేశ్వరం కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ తోపాటు.. ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు పంపించింది. ఇప్పటికే కాళేశ్వరం
Read Moreభూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలలు పట్టింది: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భూ భారతి చట్టం తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సులో మాట్లాడిన
Read Moreమోడీ ఒక డమ్మీ ప్రధాని.. ట్రంప్ డిఫాక్టో ప్రధాని వ్యవహరిస్తుండు: సీపీఐ నారాయణ విమర్శలు
హైదరాబాద్: ప్రధాని మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ఒక డమ్మీ ప్రధానిగా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డిఫాక్టో ప్రధానిగా
Read More18 రాష్ట్రాల్లో స్టడీ చేసి భూ భారతి తెచ్చాం: ఎమ్మెల్యే వివేక్
ప్రజలకు న్యాయం చేసేందుకే భూ భారతి తెచ్చామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో
Read Moreఇంకా వెనకేసుకొస్తే..నాయకత్వానికే అనర్థం
ముందుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మీడియా వక్రీకరించిందనో లేదా నా ఉద్ధేశం అది కాదనో తప్పించుకోవడం లేదా సంజాయిషీ ప్రకటనలు ఇవ్వడం మన రాజ
Read More












