Congress
ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఇలా ఎంత మందిపై కేసులు పెడ్తరు.?: హరీశ్ రావు
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీశ్ రావు. హెచ్ సీయూ వ
Read Moreరాష్ట్ర ప్రగతికి అడ్డు రావొద్దు.. ప్రతిపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
హన్మకొండ: రాష్ట్ర ప్రగతికి, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను మంత్రి శ్రీధర్ బాబు క
Read Moreవక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ అభివర్ణించారు. బిల్లును లోక్&
Read Moreసుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వ్
ముగిసిన వాదనలు.. 8 వారాలకు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ అంశంపై మాట్లాడేటప్పుడు సీఎం సంయమనం పాటించాలని సూచన లేదంటే కోర్టు ధిక్కరణ
Read Moreతగ్గేదే..లే! పుష్ప డైలాగ్తో బీజేపీకి ఖర్గే వార్నింగ్
వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ మల్ల
Read Moreరాజ్యసభలో నంబర్ గేమ్: వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా?
వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది.. ఇక మిగిలింది రాజ్యసభ.. అయితే రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా.. అధికారం ఎన్డీయే కూటమికి వక్ఫ
Read Moreకాంగ్రెస్ అంటేనే.. కేసులు, లాఠీచార్జీలు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. క
Read Moreపేదలు సన్న బియ్యం స్కీమ్ సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి సీతక్క
ములుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2) ములుగు జిల్లాలోని గోవింద రావు పేట, మల్
Read Moreచెట్లు పెరిగితే అడవి ఐతదా?.. హెచ్సీయూ ఇష్యూపై మంత్రి జూపల్లి
హైదరాబాద్: హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్
Read Moreపార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కేసీఆర్ ఫోకస్..ఎర్రవల్లి ఫామ్హౌస్లో నేతలకు దిశానిర్దేశం
బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లి
Read Moreబీఆర్ఎస్ పదేళ్ల పాలనలో.. హైదరాబాద్లో అమ్మేసిన.. ప్రభుత్వ భూముల చిట్టా ఇది..
హైదరాబాద్: గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ), హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వేల
Read Moreజనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్చేశార
Read Moreవక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్(సవరణ) బిల్లు 2024ను వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ బి
Read More












