
Congress
బీఆర్ఎస్ నేతలు ధరణితో భూములను దర్జాగా దోచుకున్నారు: మహేశ్ కుమార్
హైదరాబాద్: ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి
Read Moreక్వాలిటీ చెక్ చేయకుండా అఫిడవిట్ ఎలా ఇస్తారు?..కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సీఈ అజయ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం ఇప్పటి వరకు ఎన్ని సార్లు మేడిగడ్డ, అన్నారం విజిట్ చేశారు..? సుందిళ్లను ఎందుకు పరిశీలించల
Read Moreనీకు నోటీసులు పంపుతా.. కాచుకో కేటీఆర్: బండి సంజయ్
రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా? మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబి
Read Moreకొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయి : కేటీఆర్
కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. 30 నిముషాల పాటు స్టేట్ మెంట
Read Moreమా నాన్న హత్య వెనుక కుట్ర ఉంది :గంగారెడ్డి కూతురు శరణ్య
రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తన తండ్రిని హత్య చేశారని జగిత్యాలలో హత్యకు గురైన మారు గంగారెడ్డి కూతురు శరణ్య అన్నారు. మా నాన్న హత్య వెనుక కుట్ర కోణ
Read Moreమీ సొంత పార్టీ నేతలే.. మిమ్మల్నివేలెత్తి చూపుతున్నారు: కేటీఆర్
పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మీ సొంత పార్టీ నేత ఎమ్మెల్సీ జీ
Read MoreWayanad : వయనాడ్లో ప్రియాంక నామినేషన్
కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోనియా గాంధ
Read Moreగంగారెడ్డి మర్డర్ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మోర గంగారెడ్డి హత్య జగిత్యాల నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మోర గంగారెడ్డిని దుండగులు క
Read Moreతెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈటల ధ్యేయం: ఆది శ్రీనివాస్ ఫైర్
తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఎంపీ ఈటల రాజేందర్ చర్యలు ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. మొన్నటిదా
Read Moreకేరళకు సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 22న రాత్రి కేరళ బయల్దేరారు. అక్టోబర్ 23న వయనాడ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నామినేషన్
Read Moreరూ. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హెరిటేజ్ బిల్డింగ్ కు గతంలో మాదిరిగా మరమ్మతులు ఆగాఖాన్ ట్రస్ట్ కు పనుల అప్పగింత మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పాం పార్లమెంటులో
Read Moreఈ నెల 23 నుంచి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనుం
Read Moreకేటీఆర్ ఒక జోకర్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం (అక్టోబర్ 22) ఆయన మీడియాతో మాట్లాడుతూ.
Read More