Congress
వరంగల్ ఎయిర్ పోర్ట్ను వంద శాతం పూర్తి చేస్తం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదని పౌర వి
Read Moreమళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోర
Read Moreసుత్తి కవిత్వం కాదు..టీఆర్ఎస్గా పేరు మార్చు : చామల సవాల్
కేటీఆర్కు ఎంపీ చామల సవాల్ న్యూఢిల్లీ, వెలుగు: తమ అజెండా తెలంగాణనే అయితే బీఆర్ఎస్ ను... తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ
Read Moreమూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే
నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలి: హైకోర్టు హైడ్రా ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది మూసీ ఏరియాలో సర్వే చేపట్టి బాధితులను గుర్తించాలి ప్
Read Moreఒక సన్నాసిని కలెక్టర్గా తీసుకొచ్చారు: సిరిసిల్ల కలెక్టర్పై KTR షాకింగ్ కామెంట్స్
సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 26) కేటీఆర్ తన సొంత న
Read Moreమేం ఎక్కడ అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తం: రాహుల్ గాంధీ
ఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక
Read Moreవరంగల్ ఎయిర్ పోర్టు 100 శాతం పూర్తి చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ: తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామని.. వరంగల్లో ఎయిర్ పోర్టును 100 శాతం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన
Read Moreజన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని, రాహుల్ గాంధీ నాయకత్వంలో అందరికి సామాజిక న్యాయం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అ
Read Moreప్రధాని మోడీ రాజ్యాంగం చదవలే: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తోం
Read Moreరాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం
పేదల జీవన విధానం మెరుగు పర్చేందుకే రాజ్యాంగం రూపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ వేడుకలు నిర్వహిస్తున్నామని
Read Moreమహారాష్ట్ర సీఎం షిండే రాజీనామా..ఫడ్నవిస్కు లైన్ క్లియర్
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణకు అందజేశారు. షిండే వెంట దేవేంద్ర ఫడ్నవి
Read Moreమన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్..మార్చాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరు: వివేక్ వెంకటస్వామి
మన రాజ్యాంగం ప్రపంచంలోనే బెస్ట్ వన్ అని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ ఫిలింనగర్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు
Read Moreహైదరాబాద్ లో ఎరుపెక్కిన రోడ్డు.. భయం గుప్పిట్లో జనం
హైదరాబాద్ లో డ్రైనేజి ఓవర్ ఫ్లో వల్ల రోడ్లు జలమయం అవ్వటం తరచూ చూస్తూనే ఉంటాం.. వర్షాకాలంలో అయితే.. రోడ్లపై నీళ్లు నిలవటం మామూలే. అయితే.. అదే రోడ్లు సా
Read More












