
Cricket
ఏ టీంలోకి ఎవరెవరు? ఎంతెంతకి?
సన్రైజర్స్ హైదరాబాద్ (6.9 కోట్లు) ప్లేయర్ టైప్ ప్రైస్ మిచెల్ మార్ష్ ఆల్ రౌండర్ 2 కోట్లు ప్రియమ్ గార్గ్ బ్ యాట్స్ మన్ 1.90 కోట్లు వ
Read Moreఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆటగాళ్ల డిమాండ్ : యంగ్ ప్లేయర్స్ పై SRH ఫోకస్
కోల్ కతా : ఐపీఎల్ సీజన్-2020కి సంబంధించి ఆటగాళ్ల వేళ వేలం కోల్ కతా వేదికగా జరిగింది. ఫస్ట్ రౌండ్ లో ఆసీస్ ప్లేయర్లు రికార్డు ధరలకు అమ్ముడు పోయారు. 2
Read Moreమ్యాక్స్ వెల్ ను పోటీపడి దక్కించుకున్న ప్రీతీ
కోల్ కతా: ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా హిట్టర్ మ్యాక్స్ వెల్ ను మరోసారి దక్కించుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివర
Read MoreIPL ఆక్షన్: రాజస్థాన్ కు రాబిన్ ఊతప్ప
కోల్ కతా : ఐపీఎల్ – 2020 ఆటగాళ్ల వేలం ప్రారంభమైంది. వేలంలో 338 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. భారత సీనియర్లపై ఫ్రాంఛైజీలు ఇంట్రెస్ట్ చూపడంలేదు. స్టూవర్ట
Read MoreIPL చరిత్రలో రికార్డ్ : అత్యధిక ధర పలికిన కమిన్స్
కోల్ కతా: IPL-2020 వేల ప్రారంభం అయ్యింది. స్టార్ ఆటగాళ్లను ఎంత ధరైనా పెట్టి సొంత చేసుకుంటున్నాయి ప్రాంచైజైలు. ఈ క్రమంలోనే ఆస్ట్రెలియా ఆల్ రౌండర్ పాట్
Read Moreవైజాగ్ వన్డే మనదే: విండీస్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
వైజాగ్: విండీస్ తో జరిగిన సెకండ్ వన్డేలో గ్రాండ్ విక్టరీ సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది టీమిండియా. 107రన్స్ తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్ ను 1
Read Moreవైజాగ్ వన్డే : రోహిత్ 150
వైజాగ్: రెండో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో చూపించాడు. ఓపెనర్ గా వచ్చి 150 రన్స్ చేశాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ 5 సిక్సుల
Read Moreవిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్
చెన్నై: ఇండియా, వెస్టిండీస్ మధ్య చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో విండీస్ బిగ్ విక్టరీ సాధించింది. 289 టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండ
Read Moreచెన్నై వన్డే: విండీస్ టార్గెట్-289
చెన్నై: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన
Read Moreజోరుమీదున్న కుర్రోళ్లు: శ్రేయాస్, పంత్ హాఫ్ సెంచరీలు
చెన్నై: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న
Read Moreక్రికెట్లో 85 ఏళ్ల చరిత్రను తిరగరాసిన జార్ఖండ్
జార్ఖండ్ కొత్త చరిత్ర అగర్తలా: రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టు 85 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాలోఆన్ ఆడి మ్యాచ్ గెలిచిన
Read Moreరిటైర్మెంట్ను పక్కనబెట్టిన బ్రావో
న్యూఢిల్లీ: వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో.. రిటైర్మెంట్ను పక్కనబెట్టేశాడు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
Read Moreఐపీఎల్ ఆక్షన్లో 332 మంది!
న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో పాల్గొనే క్రికెటర్ల షార్ట్ లిస్ట్ను నిర్వాహకులు ప్రకటించారు. మొదటగా ఉన్న 971 మంది జాబితాను 332కు కుదించారు.
Read More