
floods
ప్రొఫెసర్ కోదండరాం నేటి తరానికి రోల్ మోడల్... ఓయూ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్
ఓయూ, వెలుగు: నేటి తరానికి ప్రొఫెసర్ కోదండరాం ఓ రోల్ మోడల్ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యారంగం బలోపేతమవుతుందని ధీమ
Read Moreకబ్జాలతోనే వరద ముప్పు .. చెరువుల కబ్జాలతో ఏటా మునుగుతున్న సిరిసిల్ల
జిల్లాకేంద్రాలతోపాటు మున్సిపాలిటీలకూ వరద ముంపు రాజన్నసిరిసిల్ల, వెలుగు: చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలే పట్టణాలను ఆగం చేస్తున్నాయి. ప్రత
Read Moreనష్టపోయిన రైతులను ఆదుకుంటాం... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. మోమిన్ పేట మం
Read Moreమధ్యాహ్నం దాకా కానరాని సిబ్బంది
ఎల్బీనగర్,వెలుగు: ఎల్బీనగర్జోన్పరిధిలో సరూర్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన బర్త్అండ్ డెత్సర్టిఫికెట్ల సెక్షన్ స
Read Moreచెరువులు, కాల్వలకు గండ్లు .. రైతులకు కడగండ్లు!
పొలాల్లో రెండు అడుగులకు పైగా ఇసుక మేటలు కొట్టుకుపోయిన వరి పొలాలు, చెరకు పంట నిలిచిన వరద నీటితో మిరప, పత్తి చేలకు డ్యామేజీ ఖమ్మం జిల్లాలో 68,3
Read Moreఫ్లై ఓవర్ల పనులు స్పీడప్ చేయాలి
వికారాబాద్, వెలుగు: జిల్లాలో ఫ్లై ఓవర్ల పనులు స్పీడప్ చేసి, మూడు నెలల్లో పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరి చందన అధికారులన
Read Moreవర్షం, వదర నష్టాలపై రిపోర్ట్ ఇవ్వండి... అధికారులకు కలెక్టర్ ఆదేశం
రంగారెడ్డి, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాలపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మ
Read Moreస్వీపర్, వాచ్మెన్కు రూ.72 వేలు ఇచ్చిన ఎమ్మెల్యే
షాద్ నగర్, వెలుగు: చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్దలో ప్రభుత్వ జూనియర్
Read Moreప్రజలకు అండగా ప్రభుత్వం.. వరద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, వెలుగు: వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్ల
Read More51 ‘ఔటర్’ గ్రామాల విలీనంపై చర్చ
సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ మూడు జిల్లాల నుంచి తీసి కలిపిన ప్రభుత్వం అస్కి, ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ , సబ్కమిటీ నివేదిక ఆధా
Read Moreజైనథ్ మండలంలో చేతికొచ్చిన పత్తి నేలకొరిగింది
అన్నదాత ఆశలు ఆవిరి నీట మునిగిన 2 వేల ఎకరాల పంటలు ఫసల్ బీమా అమలుకు నోచుకోక నష్టపోతున్న రైతులు ఎకరానికి రూ. 40 వేలు పరిహారం ఇవ్వాలని వేడుకోలు
Read Moreకాళేశ్వరం అక్కరకు రాలే.. ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు
35 రోజుల్లో 25 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్.. కాస్త లేటైనా ఆదుకున్న ఎస్సారెస్పీ నిండుతున్న మిడ్మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్ హైదరాబాద్,
Read Moreప్రభుత్వ ముందస్తు చర్యలతో 3 వేల మంది సేఫ్: మంత్రి పొంగులేటి
కూసుమంచి/ ఖమ్మం రూరల్/ వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులన
Read More