floods
ములుగుకు రూ. కోటి సాయం
మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం : సత్యవతి రాథోడ్ ములుగు, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇతర ప్రజా
Read Moreమరో నాలుగు రోజులు వర్షాలు ఉండవు: వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని రోజులుగా దంచికొడ్తున్న వానలకు బ్రేక్ పడింది. శుక్రవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు తప్ప పెద్దగా వానలు పడలేదు. అల్పప
Read Moreఇండ్ల నిండా బురద.. వరంగల్లో ఆగమాగం
170 కాలనీల్లో ఇదే పరిస్థితి.. నాలుగు రోజుల తర్వాత ఇండ్లకు చేరుకుంటున్న ప్రజలు బుధవారం నుంచి నిలిచిన కరెంట్ సరఫరా పట్టించుకోని అధికారులు.. ఫైర్
Read Moreగోదావరి డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నద
Read Moreమూడు రోజుల్లో30 మంది జల సమాధి
వరద తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు ఒక్క ములుగు జిల్లాలోనే 11 మంది మృతి పంట చేలల్లో 8 డెడ్బాడీలు మరికొందరు గల్లంతు వ
Read Moreకన్నీటి వరద..కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు ఇంకా నీళ్లలోనే వందలాది గ్రామాలు ఓరుగల్లు, ఖమ్మంలో కాలనీలన్నీ బురదమయం భారీ వర్షాలు, వరదలకు 30 మందికి పైగా మృతి 16 లక్
Read Moreభద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (జులై 28) రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు
Read Moreవరదల్లో పట్నం, వరంగల్.. జలదిగ్బంధంలో గ్రేటర్లు
సిటీ.. పిటీ వరదల్లో పట్నం, వరంగల్ జలదిగ్బంధంలో గ్రేటర్లు పట్నంను ముంచెత్తిన మూసీ భద్రకాళి చెరువు కట్ట ఎత్తు పెంపుతో వరంగల్ మునక కరువైన ము
Read Moreఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 31న క్యాబినెట్ భేటీ
ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31న క్యాబినెట్ భేటీ నిర్ణయించిన సర్కారు వర్షాలు, వరదలు, సాగు ప్రత్యామ్నాయంపై క్యాబినెట్ ల
Read Moreనిజామాబాద్ జిల్లాలో విషాదం.. భారీ వర్షాలు.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు మృతి
నిజామాబాద్ జిల్లాలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చేపల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. భారీగా కురిసిన వర్షాలకు చెరువులు
Read Moreజనం వరదల్లో కొట్టుకుపోతున్నా, ఇండ్లు, ఊర్లు మునిగిపోతున్నా దొర గడీ దాటి బయటకు రాడు : వైఎస్ షర్మిల
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. భారీ వర్షాలతో గ్రామాలు, ఇ
Read Moreరాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సుధాకర్, శ్రావణ్ కుమార్ పిటిషన్లు వేశారు. పిల్ విచారణను స్వీకరించిన హైకోర్టు..
Read Moreనోట్ చేసుకోండి: మీ ఇల్లు, వీధుల్లోకి పాములు, మొసళ్లు, ఇతర జంతువులు వస్తే.. ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేయండి
వర్షాలకు విష సర్పాలు తదితర జీవులు మీ ఇంట్లోకి వస్తున్నాయా.. ఇక మీరేం ఫీకర్ చేయకండీ.. కింద ఇచ్చిన నంబర్లలో సమస్యను బట్టి సంప్రదించండి మీ సమస్య ఇ
Read More