HMDA
గణేష్ నిమజ్జనం కోసం పోర్టబుల్ వాటర్ ట్యాంకులు: జీహెచ్ఎంసీ
హైదరాబాద్: నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేలాది గణనాధులు కొలువుదీరారు. ప్రతి ఇంట్లో గణేష
Read Moreతుది తీర్పునకు లోబడే నిధుల మళ్లింపు : హైకోర్టు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్ల రాయితీ సొమ్ము మళ్లింపు తుది తీర్పునకు ల
Read Moreఈసారి హైదరాబాద్లో 3.5 లక్షల గణేషులు : భాగ్యనగర్ ఉత్సవ కమిటీ
గణేషుని పండుగ వస్తోంది. మరో మూడు రోజుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు
Read Moreలక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ
వినాయక చవితి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వినాయక చవితి
Read Moreనిజాంపేటలో కుప్పకూలిన బిల్డింగ్ స్లాబ్
జీడిమెట్ల, వెలుగు : బిల్డర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలోని స్లాబ్ కుప్పకూలి ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నిజాంపేటలో జరిగింది. స్
Read Moreపేదల ఇండ్ల రిపేర్ కు రూ.100 కోట్లు: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని జేఎన్ఎన్ యూఆర్ఎం(జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్), వాంబే స్కీమ్ కింద పేదలకు అందించిన ఇండ్ల రిపేర్ కోసం
Read MoreKPHB అడ్డగుట్టలో దారుణం : నిర్మాణంలోని అపార్ట్ మెంట్ గోడ కూలి ముగ్గురు మృతి
కూకట్ పల్లి KPHB అడ్డగుట్టలో దారుణం జరిగింది. నిర్మాణంలోని పెద్ద అపార్ట్ మెంట్.. గోడ కూలి ముగ్గురు చనిపోయారు. 2023, సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం ఈ ఘటన జరిగ
Read Moreమోకిల ప్లాట్ల వేలంతో సర్కార్కు.. రూ.716 కోట్ల ఆదాయం
ఫేజ్ 1లో 48 ప్లాట్లకురూ.121 కోట్లు ఫేజ్ 2లో 298 ప్లాట్లు సేల్.. రూ.594 కోట్ల రెవెన్యూ అత్యధికంగా గజం ధరరూ.1.05 లక్షలు కొన్నోళ్ల పేర్లు వెల్లడ
Read Moreమోకిల ప్లాట్ల వేలంతో.. 105 కోట్ల ఆమ్దానీ
హైదరాబాద్, వెలుగు: మోకిలలో నాలుగో రోజు 60 ప్లాట్లను వేలం వేశారు. దీని ద్వారా రూ. 105.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ సోమవారం వెల్లడించింది. 60 ప్ల
Read More60 ప్లాట్లు వేలం.. సర్కార్ కు రూ. 105 కోట్ల ఆదాయం
మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గవ రోజు మంచి ఆదరణ లభించింది. ఆగస్టు 28 ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్
Read Moreహైదరాబాద్ మోకిలలో కూడా గజం రూ.లక్ష
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల ఫేజ్ 2లో హెచ్ఎండీఏ 60 ప్లాట్లను వేలం వేసింది. ఇందులో 58 ప్లాట్లు అమ్ముడుపోగా.. ప్రభుత్వాన
Read More26 ప్లాట్లకు వేలం..9 మాత్రమే సేల్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 26 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేయగా తొమ్మిది మాత్రమే అమ్ముడయ్యాయి. వీటి అమ్మకం ద్వారా రాష్
Read More