Hyderabad

మిర్చికి మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలి

మోతే (మునగాల), వెలుగు : మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు.

Read More

బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు : ఈటల రాజేందర్

మల్కాజ్​గిరి ఎంపీ  ఈటల రాజేందర్ యాదగిరిగుట్ట, వెలుగు : బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని మల్కాజ్​గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అ

Read More

పోన్జీ స్కీమ్‌‌‌‌ స్కామ్‌‌లో రూ.850 కోట్లు గోల్‌‌మాల్‌‌

అమెజాన్‌‌, బ్రిటానియా, గోద్రేజ్‌‌  పేర్లతో నకిలీ వెండర్లు  ఏటా 22 శాతం రిటర్నులు ఇస్తామంటూ డిపాజిటర్ల నుంచి రూ.1700

Read More

ఇవాల్టి(ఫిబ్రవరి 17, 2025) నుంచి.. అమల్లోకి 2 కొత్త ఫాస్టాగ్ రూల్స్‌.. టోల్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటే..

న్యూఢిల్లీ: ఫాస్టాగ్ రూల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం కఠినతరం చేసింది. తక్కువ బ్యాలెన్స్  ఉన్నా, పేమెంట్స్ ఆలస్

Read More

దారులన్నీ లింగమయ్య జాతర వైపే.. ఓ లింగా.. ఓ లింగా నమస్మరణతో మార్మోగిన పెద్దగట్టు

భక్తులతో కిక్కిరిసిన ఆలయ పరిసరాలు  భారీగా వెలిసిన దుకాణాలు సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర ఆదివా

Read More

వరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు..భూసేకరణ తిప్పలు

సాగు చేసుకుంటున్న భూములు ఇవ్వబోమంటున్న రైతులు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం కంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ పరిహారం పెంపులో నిర్లక్ష్యం వహిస్తు

Read More

ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ.. సర్కారు నిర్ణయంపై దరఖాస్తుదారుల్లో హర్షం

వనపర్తి జిల్లాలో 47,846 అప్లై 25 శాతం రాయితీ ఇచ్చే అవకాశం! వనపర్తి, వెలుగు: తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​పై తీసుకున్న నిర్ణయంతో అ

Read More

వంద రోజుల్లో అందరికీ చదువు.. కాసిపేటలో లిటరసీ ప్రోగ్రాం ప్రారంభించిన కలెక్టర్

మండలంలో 3,452 మంది నిరక్షరాస్యులకు వాలంటీర్లతో చదువు 22 గ్రామాల్లో 30 మంది చొప్పున 660 మందికి టైలరింగ్​ శిక్షణ అడల్ట్​ ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెం

Read More

సోమవారం(ఫిబ్రవరి 17) హైదరాబాద్‌లో పలు చోట్ల నల్లా నీళ్లు బంద్

గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలకు సోమవారం(ఫిబ్రవరి 17) తాగునీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. కావున అంతరాయం ఏర్పడే ప్రాంతాల

Read More

అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలి.. ‘కర్మయోగి’ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్

అధికారులు ఏసీ రూమ్లు వదిలి ఫీల్డ్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫీల్డ్ లో అనుభవం వస్తుందని, పైస్థాయికి ఎదిగినప్పుడు అది ఉపయోగపడుతుందని,

Read More

IPL 2025: తెలుగు రాష్ట్రాల ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగ.. ఉప్పల్‌లో 9, వైజాగ్‌లో 2 మ్యాచ్‌లు

తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త ఇది. ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు తక్కువని బాధపడుతున్న తెలుగు అభిమానులకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్స

Read More

రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తండేల్.... నాగ చైతన్య కెరీర్ లో ఇదే టాప్..

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, మలయాళ బ్యూటీఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చితరం "తండేల్." ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అయింది. రియల్

Read More

బర్డ్ఫ్లూ ఎఫెక్ట్..చికెన్ షాపులు వెలవెల..మటన్ షాపులకు క్యూగట్టిన జనం

బర్డ్ ఫ్లూఎఫెక్ట్..బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి.సాధారణ రోజుల్లో నిత్య రద్దీగా ఉండే చికెన్ షాపులు..ఆదివారం(ఫిబ్రవరి 16) రోజు బర్డ్

Read More