Hyderabad
మార్చ్ 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
హనుమకొండ/జనగామ/ ములుగు, వెలుగు: ఇంటర్మీడియెట్పబ్లిక్ఎగ్జామినేషన్స్ నిర్వహణపై జిల్లా అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ పర
Read Moreనాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలి
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కొత్తగా వేస్తున్న మూడో రైల్వే లైన్ కు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ రైల్వ
Read Moreమంట పుడుతున్నది.. ఉడకపోస్తున్నది: మార్చి నుంచే మొదలైన వేడి
టెంపరేచర్లు 38 డిగ్రీలే.. వేడి మాత్రం 41 డిగ్రీల రేంజ్లో హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి ఆరంభంలోనే ఎండమంట పుడుతున్నది. వేడితో జనం అల్లాడ
Read Moreపుష్కరాలకు ఇప్పటి నుంచే ప్లాన్: ప్రయాగ్ రాజ్ లో అధికారుల పర్యటన
కృష్ణా, గోదావరి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ ఈ నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై ప్రయాగ్ రాజ్ లో అధికారుల పర్యటన హైదరాబాద్, వెలు
Read Moreఅనుమానమే శాపమైంది: భర్తల చేతిలో ఇద్దరు భార్యలు మృతి!
భార్యకు గుండెపోటు వచ్చిందని డ్రామా డెడ్బాడీ సొంతూరుకు తరలిస్తుండగా అనుమానంతో తిరిగి రప్పించిన పోలీసులు న్యూ మలక్పేటలో ఘటన భార్యను తలప
Read Moreకేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ ప్రమాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ సర్కార్ చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించార
Read Moreమొత్తం లేఅవుటే మాయమైంది సార్.. పోచారంలో 66 ప్లాట్లు కనిపిస్తలేవు
వెళ్లి చూస్తే వ్యవసాయం చేస్తున్నరు హైడ్రా ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు ప్రైవేట్లే అవుట్లలో పార్కులు, రోడ్లు కబ్జా చేశారని కంప్లయింట్
Read Moreమార్చ్ 9న నాంపల్లిలో పద్మశాలీ మహాసభలు
బషీర్బాగ్, వెలుగు: ‘హలో పద్మశాలీ.. చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని సక్సెస్చేయాలని అఖిల భారత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి పిలుపు
Read Moreరాజస్థాన్తో సింగరేణి భారీ ఒప్పందం.. 3,100 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి
రూ.26వేల కోట్లతో రాజస్థాన్లో జాయింట్ వెంచర్ సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు నాంది పడిందని వ్యాఖ్య తెలంగాణతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉన్
Read Moreడ్రగ్స్కు బానిసై తల్లిని చంపిన కొడుకు
ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్తో గొడవ తల్లి బెడ్రూమ్లోకెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి 9 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం.. చికిత
Read More‘బనకచర్ల’పై అభ్యంతరం చెప్పినం.. ఏపీ ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ నీళ్ల విషయంలో ఏపీకి అడ్డుకట్ట వేయాలని కోరాం ఐదు ప్రాజెక్టులకు నిధులివ్వాలని రిక్వెస్ట్ చేశాం మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ త్వరగా ఇవ
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read Moreభూపాలపల్లి జిల్లాలో రెండు బైక్లు ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం (మార్చి 3) రాత్రి భూపాలపల్లి మండలం రాంపూర్ వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో
Read More












