India
బస్సు లోయలో పడి 36 మంది మృతి
24 మందికి గాయాలు, నలుగురికి సీరియస్ ఉత్తరాఖండ్లోని మార్చులా వద్ద ఘోర ప్రమాదం డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మంది ప్రయా
Read MoreWorld Bridge Olympiad: పేకాటలో ఇండియాకు సిల్వర్ మెడల్..
మన దేశంలో జూదం(పేకాట) ఆడటం తప్పు.. దీనిపై నిషేధం కూడా ఉంది.. మరి పేకాటలో దేశానికి పతకం రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా..! నిజమేనండోయ్.. మనోళ్లు జూదంలో మె
Read Moreమారరా మీరు..: పాకిస్తాన్లో పొల్యూషన్.. మన దేశంపై పడి ఏడుస్తున్నారు
పాకిస్తాన్లో అతిపెద్ద రెండో నగరమైన లాహోర్ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. లాహోర్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. నాలుగు మీటర్ల దూరంలో ఉన్
Read MoreWTC 2023–2025: టెస్ట్ ఛాంపియన్ షిప్: భారత్, ఆస్ట్రేలియా కాదు.. ఆ జట్టుకే ఎక్కువ అవకాశాలు
స్వదేశంలో 12 ఏళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ ఓటమి.. 24 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై వైట్ వాష్..న్యూజిలాండ్ తో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఇది భారత్ పరిస్
Read Moreకెనడాలో హిందూ దేవాలయంపై ఖలీస్తానీ దాడి ...ప్రధాని ట్రూడో ఎమన్నారంటే.?
కెనడాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని హిందూ సభ మందిర్ లో కొందరు ఖలీస్తాన్ మద్దతుదారులు హిందూ,కెనడియన్
Read Moreవారఫలాలు (సౌరమానం) నవంబర్ 03 నుంచి నవంబర్ 09 వరకు
మేషం : ఈ వారం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం
Read Moreసమగ్ర సర్వే దేశానికే రోల్మోడల్: ఎంపీ వంశీకృష్ణ
కులగణనతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం: ఎంపీ వంశీకృష్ణ అధికారులకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా రేషన్ కార్
Read MoreIND vs NZ 3rd Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన టీమిండియా
ముంబై టెస్టులో ఫలితం మూడు రోజుల్లోనే తేలిపోనుంది. రెండోరోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగు
Read Moreఅక్టోబర్లో పెరిగిన బొగ్గు ఉత్పత్తి
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి అక్టోబర్లో 7.4 శాతం పెరిగి
Read Moreఫేస్బుక్ ఆన్లైన్ సర్వీసెస్ లాభం రూ. 505 కోట్లు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా కంపెనీ మెటా అడ్వర్టైజ్మెంట్ య
Read Moreగూగుల్ ఇండియా లాభం రూ. 1,425 కోట్లు
న్యూఢిల్లీ: 2023–-24 ఆర్థిక సంవత్సరంలో గూగుల్ ఇండియా పన్ను తర్వాత లాభం (పీఏటీ) రూ. 1,424.9 కోట్లుగా ఉందని టోఫ్లర్తెలిపింది. 2023 ఆర్థిక స
Read Moreచీనాబ్ బ్రిడ్జిపై పాకిస్థాన్, చైనా కన్ను
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్పై చైనా, పాకిస్తాన్ కన్నేశాయి. చైనా ఆదే
Read Moreఅక్టోబర్లో రికార్డ్ స్థాయి GST వసూళ్లు
ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 1న విడుదల చేసిన రిపోర్ట్ లో తేలింది. అక్టోబర్లో వస్తు, స
Read More












