India

గుజరాత్ లో రూ.3.5కోట్ల డ్రగ్స్ పట్టివేత...

అహ్మదాబాద్ పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన సోదాల్లో మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.2023 - 24క

Read More

మోడీ ప్రారంభించిన రోడ్డు.. 5నెలల్లోనే నిలువుగా చీలింది..

అటల్ సేతు, 17,840 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జి. 5నెలల కిందట ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలో  నదిపై కట్టిన అతి

Read More

మీకు తెలుసా: రైతులు ఏ రాష్ట్రంలో నెలకు ఎంత సంపాదిస్తున్నారంటే..!

భారతదేశంలో మూలాధారం అయిన వ్యవసాయానికి పట్టుకొమ్మలు రైతులు.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే రైతులు లక్షల మంది.. చాలీచాలని సంపాదన.. కష్టపడి పండించిన పంట

Read More

బ్యాంక్ మాజీ సీఈవోను బ్లాక్ మెయిల్.. ATMలా రూ.4 కోట్లు కొట్టేసిన మహిళ..

అతను ముంబై సిటీలో పరువు, మర్యాద ఉన్న వ్యక్తి.. ఓ ప్రముఖ బ్యాంకుకు సీఈవోగా చేసిన రిటైర్ అయ్యాడు. అతన్ని టార్గెట్ చేసింది ఓ మహిళ.. నాలుగేళ్ల పాటు బ్లాక్

Read More

సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  హెచ్‌ఆర్‌టిసి బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం నలుగురు మరణించగ

Read More

నీట్​లో దక్షిణాదికి అన్యాయం

నీట్ పరీక్ష ఆఫ్ లైన్లో జరుగుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్ని పేపర్ లీక్ పరీక్ష కేంద్రాల్లో వైద్యవిద్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ము

Read More

ఎండదెబ్బకు ఢిల్లీ విలవిల .. 10 రోజుల్లోనే 192 మంది మృతి

న్యూఢిల్లీ:  సూర్యుడి ప్రతాపానికి దేశ రాజధాని విలవిల్లాడుతోంది. రికార్డు స్థాయి టెంపరేచర్లతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ 11 ను

Read More

ప్రపంచానికి భారత్​ బహుమతి యోగా

ప్రాచీన భారతీయ సంప్రదాయ అమూల్యమైన బహుమతి యోగా.  ఆలోచన - చర్య, నిగ్రహం -నెరవేర్పు,  మనిషి - ప్రకృతి మధ్య సామరస్యం, ఆరోగ్యం - శ్రేయస్సుకు సమగ్

Read More

ఎలక్ట్రానిక్స్ పవర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌గా ఏపీ

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం త్వరలోనే ఎలక్ట్రానిక్స్ తయారీకి పవర్ హౌస్​గా మారుతుందని సెల్​కాన్​ గ్రూప్ చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర

Read More

పీఎం శ్రీ స్కీమ్​కు మరో 251 స్కూళ్లు ఎంపిక

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బడులను ఆదర్శంగా తయారుచేయడంలో భాగంగా కేంద్రం అమలుచేస్తున్న పీఎం స్కూల్స్‌‌‌‌‌‌‌‌&zw

Read More

భారీ లాభాల్లో సెన్సెక్స్​ కంపెనీలు 

ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్​ల​ పరుగు కొనసాగుతూనే ఉంది. ఇండెక్స్‌ హెవీ వెయిట్‌‌‌‌‌‌‌‌లు రిలయన్స్ ఇండ

Read More

యుద్ధాన్ని ఆపిన మోదీ.. పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే : రాహుల్ గాంధీ

ప్రధాని ధ్యాసంతా లోక్​సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది: రాహుల్ గాంధీ  బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యావ్యవస్థ.. అందుకే పేపర్ లీకేజీలు జరుగు

Read More