Karimnagar
మధ్యలోనే ఆగిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు
నిధుల్లేక నిలిచిన హరిత హోటల్ కేబుల్ బ్రిడ్జిపై వెలగని లైట్లు ముందట పడని కరీంనగర్ టూరిజం ప్రాజెక్ట్&zw
Read Moreకరీంనగర్ పాలిటిక్స్లో రేర్ సీన్.. ఒకే వేదికపై కమలాకర్, సంజయ్, సత్యనారాయణ
ముగ్గురు మూడు వేర్వేరు పార్టీలకు (బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్) చెందిన నేతలు. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు వర్షం కురిపించుకుంటారు. అలాంటిది ఒకచోట ఎదుర
Read Moreజర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే దసరా కానుక ఇదేనా..? హరీష్ రావు
హైదరాబాద్: జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం శోచనీయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హ
Read Moreమైతాపూర్ గ్రామంలో .. దుర్గాదేవికి 101 బోనాల సమర్పణ
రాయికల్, వెలుగు: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని శ్రీగిరి పర్వతం పై కొలువుదీరిన శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారికి ఆదివారం 101 మంది భక్తులు బోనాలు సమర్పి
Read Moreకరీంనగర్ జిల్లా లైబ్రరీలకు కొత్త చైర్మన్లు
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్గా సత్తు మల్లేశ్ ఆదివారం నియమితులయ్యారు. చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన ఆ
Read Moreకరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
కరెంట్ పోల్ ఎక్కి రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయిన అసిస్టెంట్ లైన్ మన్ ఎల్సీలో ఉండడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు బాధిత కుటుంబా
Read Moreయార్న్ డిపో ఏర్పాటుపై లీడర్ల హర్షం
కోనరావుపేట, వెలుగు : సిరిసిల్ల జిల్లాలో యార్న్ డిపో మంజూరు చేయడం పట్ల నేతన్నలు, కాంగ్రెస్ లీడర్లు హర్ష
Read Moreనేతన్నకు ఆ‘దారం’
వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు టెస్కో ఆధ్వర్యంలో క్రెడిట్పై యార్న
Read Moreలైంగిక వేధింపుల కేసు: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక ఆరోపణల కేసులో మల్లిక్ తేజ్కు హైకోర్టు ముందస్తు
Read Moreమహాశక్తి ఆలయానికి భక్తుల తాకిడి
సగటున ప్రతిరోజు 50 వేల మందికిపైగా దర్శనం... ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు కరీంనగర్, వెలుగు: కరీంనగర్&
Read Moreషార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం..ఏడేళ్ల బాలుడు సజీవ దహనం
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.మనకొండూర్ మండలం ఈదలగట్టేపల్లిలో షార్ట్ సర్క్యూట్ తో ఓఇంటికి నిప్పంటుకొని 7ఏండ్ల బాలుడు సజీవ దహనమైయ్యాడు.
Read Moreనిరంతరం పేదల కోసం తాపత్రయపడే నాయకులు రత్నాకర్ రావు: మంత్రి శ్రీధర్ బాబు
కోరుట్ల: భావితరాలకు దశదిశ నిర్దేశించి జీవితం అంకితం చేసిన నాయకులు జువ్వాడి రత్నాకర్ రావు అని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. మాజీ మంత్రి జువ్వాడి రత్న
Read Moreటీచర్పై పోక్సో కేసు నమోదు.. 14 రోజులు రిమాండ్
జగిత్యాలలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది . ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. జగిత
Read More












