
Karimnagar
మిస్డ్ కాల్తో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండి
అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి కరీంనగర్ టౌన్, వెలుగు: మిస్డ్కాల్తో కరీంనగర్, ఆదిలాబాద
Read Moreఏఎన్ఎం నిర్లక్ష్యంతో శిశువు కాలికి ఇన్ఫెక్షన్ .. సర్జరీ చేసినా కుదుటపడని ఆరోగ్యం
జగిత్యాల, వెలుగు: ఏఎన్ఎం నిర్లక్ష్యం కారణంగా టీకా వికటించి తమ పాప ఇన్ఫెక్షన్ కు గురై అవస్థ పడుతోందని జగిత్యాల పట్టణానికి చెందిన సురేశ్, జల దంపతులు వాప
Read Moreవేములవాడలో రోడ్డు విస్తరణ పనులు ఆపాలి .. ఆర్డీవోకు బాధితుల వినతి
వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ మెయిన్ రోడ్ వెడల్పు పనులు ఆపాలని బాధితులు డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల
Read Moreఇయ్యాల నుంచి సింగరేణి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి 53వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలను బుధవారం నుంచి రెండు రోజుల పాటు యైటింక్లయిన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్లో నిర
Read Moreఒక్కొక్కరిని చంపబోతున్నాం.. తస్మాత్ జాగ్రత్త: జగిత్యాలలో వాల్ పోస్టర్ల కలకలం
జగిత్యాల: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరిని చంపబోతున్నామంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు జగిత్యాల జిల్లాలో కలకలం రేప
Read Moreప్రియుడిని హత్య చేయడంతో ప్రియురాలు సూసైడ్
గోదావరిఖని, వెలుగు : ఓ మహిళ భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉంటోంది. దీంతో మహిళ తమ్ముడు, ఆమె భర్త కలిసి ఆ వ్యక్తిని హత్
Read Moreమహబూబ్ నగర్ లో పల్లి సాగు డబుల్
భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, కంది పంటలు ప్రత్యామ్నాయంగా పల్లీ సాగుకు రైతుల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలకు పెరగనున్న సాగు ఏపీ, కర్నాటక ను
Read Moreఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న ఆలయ నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం కలకలం రేపింది. అన్నదాన సత్రం ఇన్ఛార్జ్ రాములు (జూనియర్ అసిస్టెంట్) దొంగతనం చ
Read Moreఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ దగ్గర గ్రామస్తుల ఆందోళన చేశారు. గ్రామ శివారులోని రెండు ఎకరాల పదిగుంటల భూమిని రె
Read Moreగోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే
పెద్దపల్లి జిల్లాలో యువకులు వీరంగం సృష్టించారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న యువకులు
Read Moreప్రధాని మోది కృషి ఫలించాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారిని కేంద్రమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన తరువాత.. మీడియాతో
Read Moreగోదావరి ఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతాం : కోరుకంటి చందర్
గోదావరిఖని, వెలుగు: దసరా పండుగను పురస్కరించుకొని గోదావరిఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతామని బీఆర్ఎస్&zwn
Read More