Karimnagar
ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. తస్మాత్ జాగ్రత్త: జగిత్యాలలో వాల్ పోస్టర్ల కలకలం
జగిత్యాల: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరిని చంపబోతున్నామంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు జగిత్యాల జిల్లాలో కలకలం రేప
Read Moreప్రియుడిని హత్య చేయడంతో ప్రియురాలు సూసైడ్
గోదావరిఖని, వెలుగు : ఓ మహిళ భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉంటోంది. దీంతో మహిళ తమ్ముడు, ఆమె భర్త కలిసి ఆ వ్యక్తిని హత్
Read Moreమహబూబ్ నగర్ లో పల్లి సాగు డబుల్
భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, కంది పంటలు ప్రత్యామ్నాయంగా పల్లీ సాగుకు రైతుల మొగ్గు ఉమ్మడి జిల్లాలో 3 లక్షలకు పెరగనున్న సాగు ఏపీ, కర్నాటక ను
Read Moreఇంటి దొంగ.. కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ
జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న ఆలయ నిత్య అన్నదాన సత్రంలో దొంగతనం కలకలం రేపింది. అన్నదాన సత్రం ఇన్ఛార్జ్ రాములు (జూనియర్ అసిస్టెంట్) దొంగతనం చ
Read Moreఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట శివారులోని వరద కాలువ దగ్గర గ్రామస్తుల ఆందోళన చేశారు. గ్రామ శివారులోని రెండు ఎకరాల పదిగుంటల భూమిని రె
Read Moreగోదావరిఖనిలో యువకుల వీరంగం.. ఏం జరిగిందంటే
పెద్దపల్లి జిల్లాలో యువకులు వీరంగం సృష్టించారు. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న యువకులు
Read Moreప్రధాని మోది కృషి ఫలించాలి: కేంద్రమంత్రి బండి సంజయ్
దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారిని కేంద్రమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన తరువాత.. మీడియాతో
Read Moreగోదావరి ఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతాం : కోరుకంటి చందర్
గోదావరిఖని, వెలుగు: దసరా పండుగను పురస్కరించుకొని గోదావరిఖనిలో 500 జమ్మి మొక్కలు నాటుతామని బీఆర్ఎస్&zwn
Read Moreరామగుండం బల్దియాలో ఇన్చార్జి పాలన ఎన్ని రోజులు..?
ఇప్పటికే మూడుసార్లు సెలవు పొడిగించుకున్న కమిషనర్ ఒత్తిళ్లతోనే సెలవులో వెళ్లినట్లు ప్రచారం అడిషనల్కలెక్టర్
Read Moreమైత్రి హోటల్, మిఠాయివాలా స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మైత్రి హోటల్, మిఠాయివాలా స్వీట్ షాపుల్లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం గురువారం సాయంత్రం దాడులు నిర్వహిం
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. విజయం సాధించేందుకు చేపట్టాల్
Read Moreరైతు పరికరాలు చోరీ చేస్తే కఠిన చర్యలు : సీఐ మల్లేశ్
మొగుళ్లపల్లి, వెలుగు: రైతుల పంట పొలాల్లో ఉండే పరికరాలను చోరీ చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల సీఐ మల్లేశ్ హెచ్చరించారు. గురువారం స్థానిక పోలీస్ స్టే
Read Moreమావోయిస్టు కదలికలపై స్పెషల్ ఫోకస్ : ఎస్పీ కిరణ్ ఖరే
కాటారం, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జయశంకర్ భూప
Read More












