
Karimnagar
టీచర్పై పోక్సో కేసు నమోదు.. 14 రోజులు రిమాండ్
జగిత్యాలలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది . ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. జగిత
Read Moreఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు సగం కూడా ప్రాసెస్ కాలే..
దరఖాస్తుదారుల నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉమ్మడి జిల్లాలో 600 ప్రొసీడింగ్స్ జారీ
Read Moreచెన్నూరు శనిగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ఏడుగురు అరెస్ట్
మంచిర్యాల: చెన్నూరు పట్టణ శివారులోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్
Read Moreప్రభుత్వ పథకాలకు డిజిటల్ ఫ్యామిలీ కార్డే ప్రామాణికం: మంత్రి పొన్నం
కరీంనగర్: ఆధార్కార్డు లాగా రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీకి డిజిటల్కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇవాళ ఫ్యా
Read Moreమైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం : పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర
Read Moreమెట్పల్లిలో జువెలరీ షాపులు సీజ్
మెట్ పల్లి, వెలుగు: గోల్డ్ స్మగ్లింగ్&zwnj
Read Moreస్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి : స్థానిక కాంగ్రెస్ లీడర్లు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలోని ఓపెన్కాస్ట్ 5 ప్రాజెక్ట్లో మట్టి (ఓవర్ బర్డెన్) వెలికితీత పనులు చేపట్టే పీసీ పటేల్ కాంట్రాక్టు కం
Read Moreసిరిసిల్లలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్&zwn
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా .. బస్టాండ్లలో బతుకమ్మ రద్దీ
బతుకమ్మ, దసరా సెలవులు రావడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో బస్టాండ్లు కిక్కిరిసిప
Read Moreమహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశ
Read Moreకులగణనతో 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుందాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
మెట్ పల్లి, వెలుగు: బీసీ లీడర్లు.. రాజకీయ దొరలకు తలవంచి బానిసలుగా బతకొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. స
Read Moreపరిశుభ్రతలో కరీంనగర్ కార్మికుల కృషి భేష్ : బండి సంజయ్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం బల్దియా ఆధ్
Read Moreకాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్.. మూసీ పేరుతో కాంగ్రెస్ అవినీతి
ఆ రెండు పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయి: ఎంపీ బండి సంజయ్ కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే..
Read More