Karimnagar

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఓటు కోసం బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3,36,362 మ

Read More

లారీని బైక్​ ఢీకొని ఇద్దరు దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం  కరీంనగర్ క్రైం,వెలుగు: లారీని వెనక నుంచి బైక్  ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

Read More

ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్​ 2కు గ్రీన్​ సిగ్నల్

రూ.29,344.85 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణం ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న

Read More

బొలెరో ఢీకొని..ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘటన రామడుగు, వెలుగు : యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వి.శేఖర్​తె

Read More

రేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ

జగిత్యాల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే రేపటి(నవంబర్6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందు కోసం అధికా

Read More

కూరగాయల మార్కెట్ తరలింపు .. వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం

జమ్మికుంట, వెలుగు: కూరగాయల మార్కెట్ తరలింపుపై జమ్మికుంటలో వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. జమ్మికుంట టౌన్ గాంధీ చౌరస్తాలోని మా

Read More

దళారులను నమ్మి మోసపోవద్దు : ఆది శ్రీనివాస్‌‌

వేములవాడ/కోనరావుపేట, వెలుగు: పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్​ సూచించారు. &n

Read More

రుక్మాపూర్ గ్రామంలో కొనుగోలు సెంటర్లు ప్రారంభం

చొప్పదండి, వెలుగు: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలోని శివశివాని కాటన్ జిన్నింగ్ మిల్లులో  సీసీఐ ఆధ్వర్యంలో పత్తి, చాకుంట, వెదురుగట్ట గ్రామాల్ల

Read More

స్కూళ్ల నిర్వహణపై హెచ్‌‌ఎంలు దృష్టి పెట్టాలి : కలెక్టర్ శ్రీహర్ష

జ్యోతినగర్​, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ, సొసైటీ స్కూళ్ల నిర్వహణపై హెచ్‌‌ఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష స

Read More

శివనామస్మరణతో మార్మోగిన వేములవాడ

భక్తులతో కిక్కిరిసిన రాజన్న ఆలయం స్వామి వారి దర్శనానికి ఆరు గంటల టైం గర్భగుడి దర్శనం నిలిపివేత, లఘు దర్శనం అమలు వేములవాడ, వెలుగు :  వ

Read More

MLC elections: భారీగా పెరిగిన గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటర్లు..

నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్‌‌‌‌ పరిధిలో 2.35 లక్షల మంది అప్లై గత ఎన్నికల టైంలో అప్లై చేసింది 1.96 లక్షల మందే.. ఈ

Read More

ఇవాళ(నవంబర్ 4న) అమృత్2.0 ప్రాజెక్టు ప్రారంభం

హాజరుకానున్న కేంద్రమంత్రి బండి సంజయ్ రూ.147 కోట్లతో పనులు కరీంనగర్  టౌన్, వెలుగు : కరీంనగర్ స్మార్ట్ సిటీ‌‌‌‌‌

Read More

కార్తీకం మాసం తొలి సోమవారం .. వేములవాడకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం.. రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ దర్శనానికి ఐదు గంటల టైం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం త

Read More