Karimnagar

క్యాతనపల్లి  రైల్వే ఆర్ఓబి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

అధికారులను, కాంట్రక్టర్​ ను  ఆదేశించిన   పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ    మంచిర్యాల జిల్లా  క్యాతనపల్లి మున్సిపాలి

Read More

పాము కాటుతో మహిళ మృతి

కరీంనగర్ జిల్లా తాడికల్ లో ఘటన శంకరపట్నం, వెలుగు: పాము కాటుతో మహిళ మృతిచెందిన ఘటన కరీంనగర్​జిల్లాలో జరిగింది. కేశవపట్నం ఎస్ఐ రవి తెలిపిన ప్రకా

Read More

ఎల్లంపల్లి భూ నిర్వాసితులను బీఆర్ఎస్ ఎప్పుడు పట్టించుకోలేదు:ఎంపీ వంశీకృష్ణ

పదేళ్లలో బీఆర్ ఎస్ పార్టీ ఏనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను పట్టించుకోలేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గురువారం ( నవంబర్

Read More

కోరుట్లలో రోడ్డు ప్రమాదం.. మున్సిపల్​ కార్మికులకు గాయాలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  కోరుట్ల నంది చౌరస్తాలో మున్సిపల్​ ట్రాక్టర్​ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టరులో ప్

Read More

సింగరేణి లెవల్​ ఫుట్ బాల్ విన్నర్ శ్రీరాంపూర్​ టీమ్

కోల్​బెల్ట్, వెలుగు:​ మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో రెండు రోజులు నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్​ఫుట్​బాల్​ పోటీలు బుధవారం  ముగిశాయి.

Read More

కరీంనగర్‎కు చేరిన శ్రీరామ యంత్ర ప్రతిష్ట

శ్రీరామ యంత్ర ప్రతిష్ట రథయాత్ర బుధవారం కరీంనగర్‎కు చేరింది. మహాశక్తి ఆలయంలో ఉంచి శ్రీ యంత్రానికి అర్చకులు పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి తిలక

Read More

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకు 3.36 లక్షల అప్లికేషన్లు

కరీంనగర్, వెలుగు: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఓటు కోసం బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు 3,36,362 మ

Read More

లారీని బైక్​ ఢీకొని ఇద్దరు దుర్మరణం

మరొకరి పరిస్థితి విషమం  కరీంనగర్ క్రైం,వెలుగు: లారీని వెనక నుంచి బైక్  ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

Read More

ఎన్టీపీసీ తెలంగాణ ఫేజ్​ 2కు గ్రీన్​ సిగ్నల్

రూ.29,344.85 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల ప్లాంట్​ నిర్మాణం ఎన్టీపీసీ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న

Read More

బొలెరో ఢీకొని..ఇద్దరు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘటన రామడుగు, వెలుగు : యాక్సిడెంట్ లో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌ జిల్లాలో జరిగింది. ఎస్ఐ వి.శేఖర్​తె

Read More

రేపటి( నవంబర్6)నుంచి సమగ్ర కులగణన సర్వే..జగిత్యాలలో మెటీరియల్ పంపిణీ

జగిత్యాల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే రేపటి(నవంబర్6) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందు కోసం అధికా

Read More

కూరగాయల మార్కెట్ తరలింపు .. వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం

జమ్మికుంట, వెలుగు: కూరగాయల మార్కెట్ తరలింపుపై జమ్మికుంటలో వ్యాపారులు, మున్సిపల్ సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. జమ్మికుంట టౌన్ గాంధీ చౌరస్తాలోని మా

Read More

దళారులను నమ్మి మోసపోవద్దు : ఆది శ్రీనివాస్‌‌

వేములవాడ/కోనరావుపేట, వెలుగు: పత్తి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్​ సూచించారు. &n

Read More