Kejriwal
పోలింగ్ ముగిసింది.. గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. కొద్దిసేపటి క్రితం క్లోజ్ అయ్యింది. ఓటింగ్ ముగిసే సమయానికి 54 శాతం పోలింగ్ న
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న కేజ్రీవాల్, రాహుల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సివిల్ లైన్స్ పోలింగ్ సెం
Read Moreప్రజల సమక్షంలో చర్చిద్దాం: అమిత్ షాకు కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ ఆప్ అధిన
Read Moreబడ్జెట్లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై నిరాశ వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టి
Read Moreమోడీ మా ప్రధాని: పాక్ మంత్రిపై కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ ఎన్నికల ప్రచారం, CAA నిరసనల్లో ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఆయన్ని డిఫెండ్ చేశారు. మోడీపై పాక్ మంత్రి చ
Read Moreపిల్లలకు మేం పెన్స్ ఇస్తే.. వాళ్లు గన్స్ ఇస్తున్నారు
ఢిల్లీలోని జామియా ఏరియాలో నిన్న సీఏఏ వ్యతిరేక నిరసనలపై ఓ 17 ఏళ్ల కుర్రాడు తుపాకీతో కాల్పులు జరపడంపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. దీనికి బీజేప
Read Moreరోడ్డుపై గుంతలున్నాయా? గుంతల్లో రోడ్డు ఉందా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. బుధవారం నిర్వహించిన ప్రచార సభలో హోం మంత్రి అమిత్ షా.. ఆప్ అధినేత కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్
Read Moreకాంగ్రెస్ని గెలిపిస్తే 600 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడే వరాలు కురిపిస్తోంది. ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర శాసనసభ గడువు ముగుస్తున్న నేపథ్యంలో అన్ని రాజక
Read Moreఈ సారి మన టార్గెట్ 67 తగ్గకూడదు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లకు తగ్గకుండా గెలవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్. జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్
Read Moreనిధుల కోసం ప్రజలకు డిన్నర్ పార్టీలు
రాజకీయ పార్టీలు తమ మనుగడ సాధించాలంటే వాటికి విరాళాల రూపంలో వచ్చే డబ్బు చాలా కీలకం. పార్టీ సభలు, సమావేశాలకు ఎన్నికల ప్రచారానికి, ఇతర కార్యక్రమాలకు పెద్
Read Moreమహిళల రక్షణ కోసం బస్సుల్లో మార్షల్స్ : కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే మహిళలు ఫ్రీగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించిన ఆయన…వారికి రక్షణ కల్పించేందుకు చర
Read Moreసరి-బేసి నిబంధన ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా : కేజ్రీవాల్
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన సరి- బేసి విధానాన్ని ఉల్లంఘించిన వారికి 4 వేల రూపాయిల జరిమానా విధించనున్నట్లు సీఎం అరవింద్
Read More