land

కేంద్ర సంస్థలు వాడుకోని.. 10 వేల ఎకరాలు వెనక్కి!

కేంద్ర సంస్థలు వాడుకోని భూముల స్వాధీనంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు 8 సీపీఎస్​యూల పరిధిలో నిరుపయోగంగా 6,635 ఎకరాలు మూతపడిన మరో మూడు సీపీఎస్​యూల

Read More

తహసీల్దార్​పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

యాదగిరిగుట్ట, వెలుగు: భూమి లేకున్నా మ్యుటేషన్ చేస్తున్న యాదగిరిగుట్ట ఇన్​చార్జి తహసీల్దార్​ దేశ్యానాయక్ పై చర్యలు తీసుకోవాలని యాదగిరిపల్లి గ్రామస్తులు

Read More

రెండో విడత భూములకు.. పరిహారం అందలే

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధిత రైతులు రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ కోసం అయోధ్యపురంలో 162 ఎకరాలు సేకరించిన గత ప్రభుత్వం  ఏడాది కిందటే పనులు ప

Read More

బీఆర్ఎస్ నేతలు ధరణితో భూములను దర్జాగా దోచుకున్నారు: మహేశ్ కుమార్

హైదరాబాద్: ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు భూముల్ని దర్జాగా దోచుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.  ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి

Read More

భూదాన్ ల్యాండ్స్ అన్యాక్రాంతం.. సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హస్తం!

జిల్లా బాస్ అయిన కలెక్టరే అవినీతికి పాల్పడితే ఏం చేయాలి.. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్

Read More

భూబకాసురులను వదిలిపెట్టం : మంత్రి దామోదర రాజనర్సింహ​

మంత్రి దామోదర రాజనర్సింహ​ పుల్కల్, వెలుగు:"భూబకాసురులను నుంచి భూమిని కాపాడుకుంటాం. గుండాగిరి చేస్తే సహించేదిలేదు. కబ్జాకు గురైన ప్రభుత్వ

Read More

ధరణి భూముల అక్రమాల కేసులో తహసీల్దార్, ఆపరేటర్ కు షాక్

నిందితుల బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన  కోదాడ జూనియర్ సివిల్ కోర్టు   మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు 

Read More

ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

బాల్కొండ, వెలుగు: భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శమని  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గ

Read More

పంటలు ధ్వంసం చేయొద్దు : మంత్రి కొండా సురేఖ

ఫారెస్ట్, రెవెన్యూ భూ సమస్యలు పరిష్కరించాలి అర్హులైన రైతులందరికీ పట్టాలివ్వాలి  అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్​, వెలుగు :

Read More

హైవేకు పోతున్న భూములకు మార్కెట్ వ్యాల్యూ చెల్లించాలి : నిర్వాసిత రైతులు

మెట్ పల్లి, వెలుగు: హైవే 63 బైపాస్‌‌‌‌‌‌‌‌  నిర్మాణంలో కోల్పోతున్న భూములకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రేటు

Read More

కాల్వలకు గండ్లు.. ఎండుతున్న పంటలు

కూసుమంచి మండలంలో కొనసాగుతున్న రిపేర్లు  నీటి విడుదల తర్వాత యూటీ దగ్గర కాల్వకు బుంగ ముదిగొండలో ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు ఖమ్మం జి

Read More

కబ్జాకు గురైన చెరువుల్ని స్వాధీనం చేసుకోవాలి

జన్నారం,వెలుగు: జన్నారం మండలంలో కబ్జాకు గురైన చెరువులతో పాటు ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మ

Read More

త్వరలోనే ట్రిపుల్​ ఆర్​ ల్యాండ్​ విలువ పెంపు

60 నుంచి 120 శాతం వరకూ పెంచేలా ప్రపోజల్స్​ మండలాల పరిధిలో 60 నుంచి 80 శాతం భువనగిరిలో 100 నుంచి 120 శాతం యాదాద్రి, వెలుగు: రీజినల్​ రింగ్​

Read More