land

రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని స్పీడప్ చేసిన సర్కార్

అధికారులకు రాష్ట్ర సర్కార్​ ఆదేశం ఈ ఏడాది రూ.25,421 కోట్లు రాబట్టాలని అంచనా  ఇప్పటి వరకు వచ్చింది రూ. 8,400 కోట్లే 4 నెలల్లో రూ.17 వేల క

Read More

పరేషాన్​లో మహబూబ్​నగర్ జిల్లా పత్తి రైతులు

ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన  మహబూబ్​నగర్​, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్​లో పడ్డారు. నిరుడు పంటకు రేట్​ బాగా వచ్చి

Read More

నిర్మల్ జిల్లాలో భూమిలో పెరిగిన నీటిశాతంతో పంటలకు కలుపు బెడద

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన గడ్డి పంటలను మింగేస్తోంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు ఈ గడ్డి న

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా ఘణపురం మండలంలోని గణపసముద్రం రిజర్వాయర్‌‌‌‌లో భూములు కోల్పోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని

Read More

భూపరిహారం తక్కువ ఇస్తున్నారంటూ రైతుల ఆగ్రహం

సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెక్కుల పంపిణీ కోసం వచ్చిన అధికారులను నిర్వాసితులు పంచాయతీ కార్యాలయంలోనే నిర్వాసిత

Read More

రాజన్నసిరిసిల్లలో సమాచారం ఇవ్వకుండా రైతుల భూములు చదును

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో మెడికల్ ​కాలేజీ నిర్మాణం కోసం అర్బన్​పరిధిలోని పెద్దూర్ శివారులో 30 ఎకరాల ల్యాండ్​ను అధికారులు

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రకంపనలు సృష్టిస్తున్న సుడా డ్రాఫ్ట్ ప్లాన్ మరో రింగు రోడ్డు నిర్మాణంతో రైతుల్లో ఆందోళన విలువైన జాగాలు కోల్పోతామని రైతుల ఆవేదన సిద్దిపేట, వె

Read More

​ధరణిలో కట్టిన పైసలు వాపస్ ఇయ్యని సర్కార్

రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నోళ్లకు తిప్పలు మ్యుటేషన్ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా పైసలు తిరిగియ్యట్లే   కోట్లాది రూపాయలు సర్కార్

Read More

పరిహారం రాకపోవడంతో సెల్​ టవర్ ఎక్కి రైతుల నిరసన

చేవెళ్ల, వెలుగు : టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్కు కోసం నిరుడు భూములు ఇచ్చామని, ఇప్పటిదాకా నష్టపరిహారం ఇవ్వలేదని రంగారెడ్డి జి

Read More

లిక్కర్ సేల్స్ తో 40 వేల కోట్లు 

మూడేండ్లలో ఆదాయం డబుల్... నెలకు రూ. 3 వేల కోట్ల ఇన్ కం  లిక్కర్ రేట్లు, సేల్స్ పెంచి.. భూముల వ్యాల్యూ, చార్జీలు సవరించి పైసా వసూల్ 

Read More

నష్టపరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వం

వెనుదిరిగి వెళ్లిన అధికారులు జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : ట్రిపుల్​ఆర్​( రీజినల్ రింగ్ రోడ్డు) కోసం బుధవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో

Read More

పసిపాపను ట్రాక్టర్ టైర్ కింద పడేసిన మహిళ

ఉత్తర ప్రదేశ్‌: అన్నదమ్ముల భూమి గొడవ కారణంగా అభంశుభం ఎరుగని చిన్నారి ప్రాణాలు పోతుండే. తన భూమిని దున్నేముందు నా బిడ్డను చంపుకుంటూ వెళ్లమని ఓ మహిళ

Read More

వరుణుడి దెబ్బకు బట్టబయలవుతున్న అక్రమాలు

శిఖం భూముల్లోనే వెంచర్ల ఏర్పాటు మత్తడి ఎత్తు తగ్గించాలని అక్రమార్కుల ఎత్తులు పొరపాట్లు బయటపడకుండా వ్యూహాలు..వ్యతిరేకిస్తున్న స్థానికులు జన

Read More